Home » ind vs eng
రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.
రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నుంచి టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా తప్పుకున్నాడు.
జో రూట్ను పెవిలియన్కు చేర్చడం ద్వారా జట్టుకు శుభారంభం అందించాడు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.
రాజ్కోట్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసింది.
అశ్విన్ మూడో టెస్టు రెండోరోజు ఆటలో వికెట్ తీయడం ద్వారా 500 వికెట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. భారత్ టెస్టు క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా అశ్విన్ ఘనతకెక్కాడు.
రాజ్కోట్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది.
టీమ్ ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ అంటే చాలు విజృంభించేస్తున్నాడు.
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నాడు.
రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది.
సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేశాడు.