Home » IND VS PAK
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ పై టీమ్ఇండియా ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. గెలుపుకు కోహ్లి బాటలు వేసినా ఆఖరి బంతికి నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత్ కు విజయాన్ని అందించింది మాత్రం రవిచంద్రన�
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 కి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. 10 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి.
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందు ఆసియా కప్ ను ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు నిర్వహించనున్నారు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు దేశాల మధ్య ఉన్న అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
టీ20 వరల్డ్ కప్, రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా బ్యాటింగ్కు దిగింది.
టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఇండియా - ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇవాళ్టి మ్యాచ్లో ఇండియా గెలిచి ఫైనల్ చేరాలని... అక్కడ పాకిస్తాన్ను ఓడించి కప్పు సాధించాలని మన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
‘‘మంచి నైపుణ్యాలు ఉన్న బ్యాట్స్మన్ నుంచి నేర్చుకోవాలనుకుంటే విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోండి. నెదర్లాండ్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ నాటౌట్ గా నిలిచాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచుతో పాటు నెదర్లాండ్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ అద్భుతంగ�
టీమిండియా ముందు పాకిస్థాన్ 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మ�
ఆసియా కప్లో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్కు హాజరయ్యాడు యువ హీరో విజయ్ దేవరకొండ. ప్రేక్షకులతో కలిసి నేరుగా మ్యాచ్ చూసేందుకు విజయ్ దుబాయ్ వెళ్లాడు. అక్కడ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్తో కలిసి మ్యాచ్ చూశాడు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది.