Home » IND Vs WI
కీలక పోరుకు టీమ్ఇండియా సిద్దమైంది. 5 మ్యాచుల టీ20 సిరీస్లో 0-2తో వెనుకబడిన టీమ్ఇండియా.. సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ పావెల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
వెస్టిండీస్తో ఐదు టీ20 మ్యాచుల సిరీస్లో భాగంగా తొలి రెండు టీ20 మ్యాచులు ముగిశాయి. ఈ రెండు మ్యాచుల్లోనూ భారత జట్టు ఓటమిపాలైంది. ఫ
వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ టీమ్ఇండియా ఓడిపోయింది. ఫలితంగా 5 మ్యాచుల టీ20 సిరీస్లో 0-2తేడాతో వెనకబడిపోయింది. గయానా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచులో విండీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రెండో టీ20 మ్యాచ్లో హార్దిక్ పాండ్య టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టీ20 మ్యాచ్లో బరిలోకి దిగిన జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. కుల్దీప్ స్థానంలో బిష్ణోయ్ వచ్చాడు.
గయానా వేదికగా వెస్టిండీస్ జట్టుతో టీమ్ఇండియా రెండో టీ20 మ్యాచ్కు సిద్దమైంది. తొలి టీ20 మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన భారత జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇటు ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు అటు గెలిచిన జోష్లో ఉన్న వెస్టిండీస్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షాకిచ్చింది. టీమ్ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం, వెస్టిండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా గా విధించింది.
వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఫలితంగా ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో 0-1 తేడాతో వెనకబడి ఉంది.
వెస్టిండీస్ బౌలర్లలో మెక్ కాయ్, జాసన్ హోల్డర్, షెపర్డ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హోసేన్ ఒక వికెట్ తీశాడు. Ind Vs WI 1st T20I
దీనిపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ దృష్టి సారిస్తుందని ఆశిస్తున్నానని హార్దిక్ పాండ్యా చెప్పాడు.
వెస్టిండీస్తో కీలకమైన మూడో వన్డే ఆడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ క్రమంలో సోమవారం టీమ్ఇండియా ఆటగాళ్లు ట్రినిడాడ్ చేరుకున్నారు. భారత ఆటగాళ్లకు వెస్టిండీస్ మాజీ స్టార్ ఆల్రౌండర్ తన కుమారుడితో కలిసి స్వాగతం పలికాడు.