Home » Independence Day
ప్రతి పౌరుడు దేశభక్తి పెంచుకోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయజెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ప్రజలను ఉద�
కరోనా ఎఫెక్ట్ పంద్రాగస్టు వేడుకలపై పడింది. ఎర్రకోట నుంచి జరిగే కార్యక్రమాలను తగ్గించారు. విద్యార్థులను అనుమితించలేదు. పరేడ్ నిర్వహించడం లేదు. కొద్ది మంది అతిథులను మాత్రమే అనుమతించారు. సీటింగ్ సిస్టంలో భారీ మార్పులు చేశారు. సోషల్ డిస్టెన్స
ఆధునిక భారతదేశ చరిత్రకి.. ఈ ఎర్రకోటకు విడదీయరాని అనుబంధం ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమైన అలజడి.. మహా సంగ్రామంగా మారింది. మీరట్ లో తిరుగుబాటు ప్రారంభం కాగానే అక్కడి సిపాయిలు.. ఆఘమేఘాల మీద ఢిల్లీ వెళ్లి ఈ ఎర్రకోటలోనే బహదూర్ షా-2ను భారత�
స్వాతంత్ర్య దినోత్సవానికి ఢిల్లీలోని ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 74వ ఇండిపెండెన్స్ డే ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ హోరెత్తుతున్నాయి. ఎందరో వీరుల త్యాగఫలంతో మన దేశానికి విముక్తి లభించిన రోజైన ఆగస్టు 15ను ఘనంగా సెలబ్రేట్ చేసుకునేంద
బ్రిటీష్ వారి పాలన నుంచి ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 2020 ఆగష్టు 15 నాటికి సరిగ్గా 74 ఏళ్లు. ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంతో జరుపుకోవడానికి కరోనా వైరస్ ఆటంకంగా మారింది. సామూహిక సెలబ్రేషన్స ఏమీ లేకపోవడంతో.. అన్ని రాష�
గోల్కొండలో పంద్రాగస్టు ఉత్సవాలు జరగవని, ప్రగతి భవన్ లోనే నిరాడంబరంగా జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గోల్కొండ కోటలో ఆగస్టు 15వ తేదీన సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ చేయడం ఆనవాయ�
ఆగస్టు-15న ప్రధాని ఎర్ర కోటపైనుంచి ప్రసంగిస్తారన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో 100కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి హాని చేయనున్నట్లు ఓ ఆగంతకుడు బెదిరించడం కలకలం సృష్టించింది. ప్రధాని మోదీకి హాని చేయబోతున్నట్లు నోయిడాకు చెందిన ఓ వ్యక్త�
భారత సంతతికి చెందిన అమెరికన్లు తొలిసారి త్రివర్ణ పతాకాన్ని టైమ్స్ స్క్వేర్ వద్ద ఎగరేయనున్నారు. న్యూయార్క్ లో మన జాతీయ జెండా ఎగరడం ఇదే ప్రథమం. ట్రై స్టే ఏరియాకు చెందిన ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేట్స్ (ఎఫ్ఐఏ) 2020 ఆగష్టు 15న చరిత్ర సృష్టించనున్�
పాకిస్తాన్కు చెందిన అతిపెద్ద న్యూస్ ఛానల్ డాన్ను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేసినట్లుగా ఆ వార్తాసంస్థ ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మరియు వీడియోలలో భారతీయ త్రివర్ణపతాకం మరియు స్వాతంత్ర్య దినోత్సవ సందేశం ఛానల్ తెరపై క
కరోనా వైరస్ ఇంకా గడగడలాడిస్తూనే ఉంది. భారతదేశంలో పాజిటివ్ కేసులు అధికమౌతూనే ఉన్నాయి. లక్షల వరకు కేసులు నమోదవుతుండడంతో అందరిలో కలవరం మొదలవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. మరోసారి లాక్ డౌన్ విధించే నిర్ణయాలు త