Independence Day

    Red Fort : ఎర్రకోటను మూసేసిన ఆర్కియాలజీ అధికారులు

    July 21, 2021 / 02:45 PM IST

    జమ్మూలో డ్రోన్ దాడులతో ఢిల్లీలో హైఎలెర్ట్ ప్రకటించారు అధికారులు. దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటలోకి ప్రవేశాలను నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయి.

    High Alert In Delhi : ఢిల్లీలో డ్రోన్ దాడులకు ఉగ్రసంస్థలు ప్లాన్!

    July 20, 2021 / 04:29 PM IST

    ఆగస్టు-15 కి ముందు దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హైలర్ట్ విధించారు.

    బుర్జ్ ఖలీఫా నుంచి నయాగరా వరకు త్రివర్ణ శోభితం

    August 16, 2020 / 06:45 PM IST

    కేవలం భారత్ లోనే కాకుండా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మిన్నంటాయి. 74వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురాకరించుకొని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రాలు కూడా త్రివర్ణ శోభితంతో ముస్తాబయ్యాయి. నయాగరా జలపాతం నుంచి బుర్జ్ �

    ఎర్రకోటపై మోడీ..మరీ, ఈ పరికరం ఏంటీ ?

    August 15, 2020 / 01:40 PM IST

    దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ వేడుకలు జరిగాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించడం మోడీకి ఇది ఏడోసారి. ఈ కార్యక్�

    ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డు.. అసలు హెల్త్ కార్డు అంటే ఏమిటి? ప్రయోజనాలు ఏంటి?

    August 15, 2020 / 11:56 AM IST

    ఊహించినట్టుగానే దేశ స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రధాని ప్రారంభించారు. దీని కింద ప్రతి భా

    జనగణమన పాడిన బుడ్డోడు..ఆనంద్ మహీంద్ర ఫిదా..మీరు ఇష్టపడుతారు

    August 15, 2020 / 11:49 AM IST

    జనగణమన..అధినాయక జయహే..అంటూ వచ్చిరానీ మాటలతో బుడ్డోడు పాడిన పాటకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త..సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే..ఆనంద్ మహీంద్ర (Anand Mahinda) పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. Twitter వేదికగా Tweet చేశారు. ఈ వీడియో�

    వ్యవస్థలు ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం, స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం జగన్

    August 15, 2020 / 10:24 AM IST

    ప్రతి పౌరుడు దేశభక్తి పెంచుకోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయజెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ప్రజలను ఉద�

    ఎర్రకోట శానిటైజ్..సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..పంద్రాగస్టు వేడుకలు

    August 15, 2020 / 07:36 AM IST

    కరోనా ఎఫెక్ట్ పంద్రాగస్టు వేడుకలపై పడింది. ఎర్రకోట నుంచి జరిగే కార్యక్రమాలను తగ్గించారు. విద్యార్థులను అనుమితించలేదు. పరేడ్ నిర్వహించడం లేదు. కొద్ది మంది అతిథులను మాత్రమే అనుమతించారు. సీటింగ్ సిస్టంలో భారీ మార్పులు చేశారు. సోషల్ డిస్టెన్స

    వెలకట్టలేని ఎర్రకోట గ్రేట్ హిస్టరీ గురించి తెలుసా..?

    August 13, 2020 / 08:45 PM IST

    ఆధునిక భారతదేశ చరిత్రకి.. ఈ ఎర్రకోటకు విడదీయరాని అనుబంధం ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమైన అలజడి.. మహా సంగ్రామంగా మారింది. మీరట్ లో తిరుగుబాటు ప్రారంభం కాగానే అక్కడి సిపాయిలు.. ఆఘమేఘాల మీద ఢిల్లీ వెళ్లి ఈ ఎర్రకోటలోనే బహదూర్ షా-2ను భారత�

    ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌కు రెడీ అయిపోయిన రెడ్ ఫోర్ట్

    August 13, 2020 / 08:12 PM IST

    స్వాతంత్ర్య దినోత్సవానికి ఢిల్లీలోని ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 74వ ఇండిపెండెన్స్‌ డే ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ హోరెత్తుతున్నాయి. ఎందరో వీరుల త్యాగఫలంతో మన దేశానికి విముక్తి లభించిన రోజైన ఆగస్టు 15ను ఘనంగా సెలబ్రేట్ చేసుకునేంద

10TV Telugu News