Independence Day

    కరోనా టైంలో 74వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా..

    August 13, 2020 / 06:56 PM IST

    బ్రిటీష్ వారి పాలన నుంచి ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 2020 ఆగష్టు 15 నాటికి సరిగ్గా 74 ఏళ్లు. ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంతో జరుపుకోవడానికి కరోనా వైరస్ ఆటంకంగా మారింది. సామూహిక సెలబ్రేషన్స ఏమీ లేకపోవడంతో.. అన్ని రాష�

    గోల్కొండలో ఉత్సవాలు లేవ్!..ప్రగతి భవన్ లో పంద్రాగస్టు?

    August 13, 2020 / 06:51 AM IST

    గోల్కొండలో పంద్రాగస్టు ఉత్సవాలు జరగవని, ప్రగతి భవన్ లోనే నిరాడంబరంగా జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గోల్కొండ కోటలో ఆగస్టు 15వ తేదీన సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ చేయడం ఆనవాయ�

    మోడీకి బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్

    August 11, 2020 / 03:46 PM IST

    ఆగస్టు-15న ప్రధాని ఎర్ర కోటపైనుంచి ప్రసంగిస్తారన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో 100కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి హాని చేయనున్నట్లు ఓ ఆగంతకుడు బెదిరించడం కలకలం సృష్టించింది. ప్రధాని మోదీకి హాని చేయబోతున్నట్లు నోయిడాకు చెందిన ఓ వ్యక్త�

    న్యూయార్క్ చరిత్రలోని తొలిసారి.. గ్రాండ్‌గా Independence day సెలబ్రేషన్స్

    August 11, 2020 / 02:55 PM IST

    భారత సంతతికి చెందిన అమెరికన్లు తొలిసారి త్రివర్ణ పతాకాన్ని టైమ్స్ స్క్వేర్ వద్ద ఎగరేయనున్నారు. న్యూయార్క్ లో మన జాతీయ జెండా ఎగరడం ఇదే ప్రథమం. ట్రై స్టే ఏరియాకు చెందిన ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేట్స్ (ఎఫ్ఐఏ) 2020 ఆగష్టు 15న చరిత్ర సృష్టించనున్�

    పాకిస్తాన్ ఛానెల్‌ హ్యాకింగ్: డాన్ స్క్రీన్‌పై మూడు రంగుల భారత జెండా

    August 3, 2020 / 07:53 AM IST

    పాకిస్తాన్‌కు చెందిన అతిపెద్ద న్యూస్ ఛానల్ డాన్‌ను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేసినట్లుగా ఆ వార్తాసంస్థ ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మరియు వీడియోలలో భారతీయ త్రివర్ణపతాకం మరియు స్వాతంత్ర్య దినోత్సవ సందేశం ఛానల్ తెరపై క

    మళ్లీ లాక్ డౌన్ పొడిగింపు..ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేత..దురంతో ఎక్స్ ప్రెస్ రద్దు

    July 29, 2020 / 07:04 AM IST

    కరోనా వైరస్ ఇంకా గడగడలాడిస్తూనే ఉంది. భారతదేశంలో పాజిటివ్ కేసులు అధికమౌతూనే ఉన్నాయి. లక్షల వరకు కేసులు నమోదవుతుండడంతో అందరిలో కలవరం మొదలవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. మరోసారి లాక్ డౌన్ విధించే నిర్ణయాలు త

    కరోనా నుండి విముక్తి కోసం : ఆగష్టు-15న ప్రతిజ్ఞ చేయండి…మన్ కీ బాత్ లో మోడీ పిలుపు

    July 26, 2020 / 03:09 PM IST

    కార్గిల్ విజయ్ దివస్ వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కార్గిల్‌ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు, వారికి జన్మనిచ్చిన తల్లులకు దేశ ప్రజలందరి తరపున వందనం సమర్పిస్తున్నానని ప్రధాని తెలిపారు. దేశ ప్ర�

    పంద్రాగష్టుకు ‘మైదాన్’

    July 4, 2020 / 03:33 PM IST

    ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్’. భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన ఒక కోచ్ నిజ జీవిత కథగా ‘మైదాన్’ తెరకెక్కుతోంది. జీవితంల�

10TV Telugu News