-
Home » India news
India news
తనకంటే బ్యూటీఫుల్గా ఉన్నవారిని నీటి తొట్టెలో ముంచి చంపేస్తున్న యువతి.. నలుగురు చిన్నారులను ఇలాగే దారుణంగా..
అన్ని హత్యలనూ ఒకే విధంగా చేసింది. అతి తక్కువ లోతు ఉన్న నీటిలో చిన్నారులు మృతిచెందారు.
కులం వేరని చంపారు.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న యువతి.. నుదిటిపై కుంకుమ రాసుకుని ప్రమాణం
అతని మృతదేహానికి పసుపు రాసి, తన నుదిటిపై కుంకుమ రాసుకుని, మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. తర్వాత జీవితాంతం అతని భార్యగా అతని ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది.
ఫాస్ట్ ఫాస్ట్గా నోయిడా ఎయిర్పోర్ట్ నిర్మాణం.. ప్రారంభం ఎప్పుడో తెలుసా?
విమాన మార్గాల ప్రత్యేకతలను పరిశీలిస్తే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి ప్రధాన నగరాలతోపాటు డెహ్రాడూన్, పితోర్గఢ్ లాంటి అనేక ఇతర ప్రదేశాలకు ప్రారంభ రూట్ నెట్వర్క్ స్వల్పకాలిక విమానాలను కలిగి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Taliban : భారత్ను మెచ్చుకుని.. పాక్పై తాలిబన్ అధికారి విమర్శలు!, ఎందుకంటే
భారతదేశాన్ని మెచ్చుకుని పాక్ పై తాలిబన్ అధికారి విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ పంపిన గోధుమల నాణ్యత పట్ల భేష్ అంటున్నారు. పాకిస్థాన్ నాసిరకం గోధుమలు...
UP Elections: గోరఖ్పూర్ నుంచి యోగిని బరిలో దించడంపై బీజేపీ మాస్టర్ ప్లాన్
ఆదిత్యనాథ్ ను గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచే బరిలోకి దించడంలో బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ ఉంది. హిందువులు అధిక ప్రాబల్యం ఉన్న గోరఖ్పూర్ స్థానం 1967 నుంచి బీజేపీకి కీలకంగా ఉంది
Corona Update: భారత్కు మరో ముప్పు.. భారీగా పెరిగిన కరోనా కేసులు
భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా నెలలు గ్యాప్ తీసుకున్న కరోనా మరోసారి కోరలు చాచుతోంది.
Kerala : బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారమే..కేరళ హైకోర్టు కీలక తీర్పు
శ్యాం శివన్ అనే 26 ఏళ్ల వ్యక్తి తాను ప్రేమిస్తున్న బాలికను బెదిరించి మైసూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Petrol Price : స్థిరంగా పెట్రోల్ ధరలు, హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ. 114
చమురు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్ బంక్ కు వెళ్లాలంటే...భయపడిపోతున్నారు. దేశంలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
India : మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Bihar : ఏక్ దిన్ కా కరోడ్ పతి..అకౌంట్లో రూ. 52 కోట్లు, కొంత ఇవ్వాలంటున్నాడు
న్న మొన్నటి వరకు నిరుపేద. కానీ ఇప్పుడు అతనో ధనవంతుడు. కొన్ని కోట్లకు అధిపతి. ఒక్కరోజులో కోట్లాధిపతి అయ్యాడు. ఇదెలా సాధ్యమనే కదా మీ డౌట్.