-
Home » India news
India news
Pod Taxi: ఇండియాలో పాడ్ ట్యాక్సీ.. వచ్చేది ఇక్కడే..!
June 15, 2026 / 02:17 PM ISTPod Taxi : భారతదేశంలో తొలిసారిగా పాడ్ ట్యాక్సీ సేవలను ప్రారంభించేందుకు ముంబైలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
మొత్తం ఇండియాలో E22, E25, E27, E30 నుంచి E85 వరకు ఏ పెట్రోల్ అయినా నడిచే వాహనాలివే..
June 11, 2026 / 01:11 PM ISTFlex Fuel Vehicles: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. E22, E25, E27, E30 మోడల్ పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. ఇప్పటి వరకు వీటి మీద కూడా కేంద్రం విధించిన…
యూరియా ధరలపై రైతులకు బ్రేకింగ్ న్యూస్..
June 11, 2026 / 12:50 PM ISTUrea Prices Drop: ఖరీఫ్ సీజన్కు ముందు రైతులకు శుభవార్త. యూరియా ధరలు తగ్గబోతున్నాయి. భారత్ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన యూరియా దిగుమతి టెండర్లో వచ్చిన ధరలు.
మమత అస్త్రసన్యాసం.. కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం?
June 11, 2026 / 12:30 PM ISTMamata Banerjee TMC: ఇండీ కూటమి సమావేశానికి ఢిల్లీకి వచ్చిన మమతా బెనర్జీతో కాంగ్రెస్ కు చెందిన ఓ ముఖ్య నాయకురాలు ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై మమతా బెనర్జీ స్పష్టమైన సమాధానం…
అయోధ్య రామమందిరానికి రూ.500 కోట్ల విరాళాలు.. కేంద్ర విచారణ కోరిన బీజేపీ నేత!
June 10, 2026 / 10:34 AM ISTRam Mandir Donation: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది.
పండుగ చేసుకోండి.. ఆ రకం పెట్రోల్ పై లీటర్ కి రూ.20 తగ్గింపు
June 6, 2026 / 01:24 PM ISTE85 Fuel Price: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదల మీద జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. E85 పెట్రోల్ మీద లీటర్ కు…
దేవుడి గదిలో హీరో విజయ్ విగ్రహం.. నిత్యం పూజలు, హారతులతో పూజలు చేస్తున్న అభిమాని.. వీడియో వైరల్
June 3, 2026 / 09:47 AM ISTతన ఇంట్లోనే విజయ్(Vijay Thalapathy) కి గుడి కట్టి పూజలు నిర్వహిస్తున్న ఫ్యాన్.
బెంగాల్లో సంచలనం.. ట్రావెల్ బ్యాగులు, ప్లాస్టిక్ సంచులలో రూ.500 నోట్లను పెట్టి.. భూమిలో పాతిపెట్టి.. అడ్డంగా దొరికిపోయిన టీఎంసీ నేత..
May 29, 2026 / 10:44 AM ISTTMC Leader Farmhouse Cash: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ నగదు అక్రమ నిల్వ వ్యవహారం కలకలం రేపింది. టీఎంసీ నేత దీపాంకర్ భట్టాచార్యకు సంబంధించిన ఫామ్హౌస్లోని పొలంలో రూ.2.24 కోట్లకుపైగా నగదును పోలీసులు…
తనకంటే బ్యూటీఫుల్గా ఉన్నవారిని నీటి తొట్టెలో ముంచి చంపేస్తున్న యువతి.. నలుగురు చిన్నారులను ఇలాగే దారుణంగా..
December 4, 2025 / 08:41 AM ISTఅన్ని హత్యలనూ ఒకే విధంగా చేసింది. అతి తక్కువ లోతు ఉన్న నీటిలో చిన్నారులు మృతిచెందారు.
కులం వేరని చంపారు.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న యువతి.. నుదిటిపై కుంకుమ రాసుకుని ప్రమాణం
November 30, 2025 / 09:33 PM ISTఅతని మృతదేహానికి పసుపు రాసి, తన నుదిటిపై కుంకుమ రాసుకుని, మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. తర్వాత జీవితాంతం అతని భార్యగా అతని ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది.