Home » India news
విమాన మార్గాల ప్రత్యేకతలను పరిశీలిస్తే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి ప్రధాన నగరాలతోపాటు డెహ్రాడూన్, పితోర్గఢ్ లాంటి అనేక ఇతర ప్రదేశాలకు ప్రారంభ రూట్ నెట్వర్క్ స్వల్పకాలిక విమానాలను కలిగి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
భారతదేశాన్ని మెచ్చుకుని పాక్ పై తాలిబన్ అధికారి విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ పంపిన గోధుమల నాణ్యత పట్ల భేష్ అంటున్నారు. పాకిస్థాన్ నాసిరకం గోధుమలు...
ఆదిత్యనాథ్ ను గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచే బరిలోకి దించడంలో బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ ఉంది. హిందువులు అధిక ప్రాబల్యం ఉన్న గోరఖ్పూర్ స్థానం 1967 నుంచి బీజేపీకి కీలకంగా ఉంది
భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా నెలలు గ్యాప్ తీసుకున్న కరోనా మరోసారి కోరలు చాచుతోంది.
శ్యాం శివన్ అనే 26 ఏళ్ల వ్యక్తి తాను ప్రేమిస్తున్న బాలికను బెదిరించి మైసూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
చమురు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్ బంక్ కు వెళ్లాలంటే...భయపడిపోతున్నారు. దేశంలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
న్న మొన్నటి వరకు నిరుపేద. కానీ ఇప్పుడు అతనో ధనవంతుడు. కొన్ని కోట్లకు అధిపతి. ఒక్కరోజులో కోట్లాధిపతి అయ్యాడు. ఇదెలా సాధ్యమనే కదా మీ డౌట్.
కరోనా వ్యాక్సిన్ తయారులో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిమగ్నమైన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ సంస్థ...తాజాగా సింగిల్ డోస్ తయారు చేసింది. ‘జాన్సెన్’ పేరిట తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ...శుక్రవారం దరఖాస్
CMIE Report:కోటి ఉద్యోగాలు ఉష్