Home » India news
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో కరోనా మహమ్మారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. గత ఏడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు శాతం సంక్రమణ కేసులు తగ్గితే.. భారతదేశంలో మాత్రం ఐదు శాతం పెరుగుదల కనిపించింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా �
భారతదేశంలో కరోనావైరస్ సోకిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా కొత్త రోగులు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. గత 24 గంటల్లో దేశంలో కరోనా రోగుల సంఖ్య 25 లక్షలను దాటింది. 65వేల 2 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 996 మంది ప్�
ఉల్లిగడ్డ ధరలు పైకే ఎగబాకుతున్నాయి. వంటింట్లో ఇంకా కన్నీళ్లు తెప్పిస్తానంటోంది. ఎందుకంటే..కిలో ఉల్లిగడ్డ ఇప్పటికే రూ. 120 నుంచి రూ. 150 పలుకుతోంది. ఇంకా ధరలు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోల్ కతా మార్కెట్లో రూ. 120 ధర �
ఢిల్లీ : కొత్త సంవత్సరంలో..చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ముడి చమురు ధరలు కిందకు దిగి వస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తొలి రోజున కూడా ధరలు తగ్గాయి. ఢి