India news

    కరోనా ప్రపంచంలో తగ్గితే.. దేశంలో పెరిగింది.. 14శాతం పెరిగిన మరణాలు

    May 10, 2021 / 08:50 PM IST

    ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో కరోనా మహమ్మారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. గత ఏడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు శాతం సంక్రమణ కేసులు తగ్గితే.. భారతదేశంలో మాత్రం ఐదు శాతం పెరుగుదల కనిపించింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా �

    దేశంలో 25లక్షల కరోనా కేసులు.. 24గంటల్లో 65వేలకు పైగా కేసులు

    August 15, 2020 / 01:23 PM IST

    భారతదేశంలో కరోనావైరస్ సోకిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా కొత్త రోగులు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. గత 24 గంటల్లో దేశంలో కరోనా రోగుల సంఖ్య 25 లక్షలను దాటింది. 65వేల 2 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 996 మంది ప్�

    ఇంకా కన్నీళ్లు తెప్పిస్తానంటోంది : ఉల్లిగడ్డ ధర పైపైకి

    December 27, 2019 / 02:35 PM IST

    ఉల్లిగడ్డ ధరలు పైకే ఎగబాకుతున్నాయి. వంటింట్లో ఇంకా కన్నీళ్లు తెప్పిస్తానంటోంది. ఎందుకంటే..కిలో ఉల్లిగడ్డ ఇప్పటికే రూ. 120 నుంచి రూ. 150 పలుకుతోంది. ఇంకా ధరలు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోల్ కతా మార్కెట్‌లో రూ. 120 ధర �

    స్వీట్ న్యూస్ : తగ్గుతున్న చమురు ధరలు

    January 2, 2019 / 02:10 AM IST

    ఢిల్లీ : కొత్త సంవత్సరంలో..చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ముడి చమురు ధరలు కిందకు దిగి వస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తొలి రోజున కూడా ధరలు తగ్గాయి. ఢి

10TV Telugu News