Home » India vs England
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇంగ్లండ్పై టీమిండియాదే పైచేయిగా ఉంది. మూడు మ్యాచ్లలో ఇంగ్లండ్పై భారత్ రెండుసార్లు విజయం సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి విజయం సాధించింది.
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా పర్యటన చివరి అంకానికి చేరింది. టీ20 సిరీస్ ను తమ ఖాతాలో వేసుకున్న టీమిండియా వన్డే సిరీస్ను కైవసం చేసుకొనేందుకు పట్టుదలతో ఉంది. సిరీస్ ఏ జట్టుదో నిర్ణయించే నిర్ణయాత్మక మ్యాచ్ ఆదివారం సాయంత్రం మాంచ
తొలి వన్డేలో భారీ విజయాన్ని సాధించిన టీమిండియా.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించి సిరీస్ను కైవసం చేసుకొనేందుకు పట్టుదలతో ఉంది. ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా లార్డ్స్లో రెండో వన్డే మరికొద్ది సేపట్లో ప
టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వన్డేలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న 3వ బౌలర్ గా, భారత్ తరఫున తొలి బౌలర్ గా నిలిచాడు.
ధాటిగా ఆడిన రూట్, బెయిర్స్టోను ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో చక్కగా ఆడే ఇద్దరు ఆటగాళ్ళు క్రీజులో ఉన్న సమయంలో ఇటువంటి ఫలితాలు రావడం సాధారణమేనని అన్నారు. అయితే, ఇంత ఘోరంగా టీమిండియా ఓడిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లో అలెక్స్ లీస్ 6, జాక్ క్రావ్లీ 9, ఓల్లి పోప్ 10, జో రూట్ 31, జాక్ లీచ్ 0, బెన్ స్టోక్స్ 25 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 178/6 గా ఉంది.
కెప్టెన్ బాధ్యతలు ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు అప్పగించారు. 35 ఏళ్ళ తర్వాత ఓ ఫాస్ట్ బౌలర్ కు టెస్టు జట్టు సారథ్య బాధ్యతలు దక్కడం ఇదే మొదటిసారి. దాదాపు 35 ఏళ్ళ క్రితం ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ టీమిండియా సారథి బాధ్యతల్లో కొన
36.2 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సేన.. ఆడుతూ పాడుతూ గెలుపొందింది. వారిని కట్టడి చేసేందుకు భారత బౌలర్లు..
అదరగొట్టిన భారత్.
దశాబ్దానికి పైగా నిరీక్షణ.. మెగా ఈవెంట్ లో టోర్నీని ముద్దాడాలనే ఏళ్ల నాటి కాంక్షను తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది.