-
Home » India vs England
India vs England
ఐదో టెస్టులో విజయంపై గౌతమ్ గంభీర్ రియాక్షన్ మామూలుగా లేదు..! ‘కానీ, ఎప్పటికీ లొంగిపోము’ అంటూ ఇచ్చిపడేశాడు..
ఓవల్లో భారత జట్టు విజయం సాధించిన వెంటనే గౌతం గంభీర్ మైదానంలోకి వచ్చాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ను ముద్దులతో ముంచెత్తాడు. జట్టు సభ్యులను భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు.
ఇంగ్లాండ్తో ఐదో టెస్ట్.. నాయర్ హాఫ్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే..
Eng Vs Ind: ఇంగ్లాండ్ తో ఐదో టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసింది. తొలుత తడబడిన భారత్ ఆ తర్వాత నిలబడింది. తొలి రోజు ఆటకు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ హ�
ఓవల్ క్యురేటర్, గంభీర్ వాగ్వాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్.. మ్యాచ్ల మధ్య విరామంపై తీవ్ర అసంతృప్తి..
ఓవల్ మైదానంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మైదానం చీఫ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవపై టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించారు.
చరిత్ర సృష్టించిన శుభ్ మన్ గిల్.. పాక్ మాజీ క్రికెటర్ రికార్డ్ బద్దలు..
రెండో టెస్ట్ ఎడ్జ్బాస్టన్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ (269), సెంచరీతో (161) చెలరేగాడు.
రెండో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ స్కోర్ ఎంతంటే..
ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ చెలరేగాడు. 5 వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ తలో వికెట్ తీసుకున్నారు.
రిషబ్ పంత్ కు తీవ్ర గాయం.. నొప్పితో విలవిల.. కాలు ఉబ్బిపోయి నడవలేని స్థితిలో..
Rishabh Pant Injury
పోరాడి ఓడిన భారత్.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం
Ind Vs Eng: ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 22 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఇంగ్లీష్ బౌలర్లు పైచేయి సాధించారు. చేతిలో 6 వికెట్లత
టీమిండియాకు బిగ్ షాక్.. 58 పరుగులకే 4 వికెట్లు డౌన్..
దీంతో నాలుగో రోజు ఆటలో ఊహించని విధంగా 62.1 ఓవర్లలో..
చెలరేగిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్ ఆలౌట్.. టీమిండియాకు ఈజీ టార్గెట్..!
4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాడు.
ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్.. సరిగ్గా అదే స్కోర్ వద్ద భారత్ ఆలౌట్
ఇంగ్లీష్ బౌలర్లలో వోక్స్ 3 వికెట్లు తీశాడు. స్టోక్స్, అర్చర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.