Home » India vs England
తాను హోం ఐసోలేషన్ లో ఉన్న సమయంలో ఒక్క పాసిటమాటల్ కూడా వేసుకోలేదన్నారు టీమిండియా కోచర్ రవిశాస్త్రి.
టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలపై బీసీసీఐ (BCCI)..ఒకింత ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. బీసీసీఐ అనుమతి తీసుకోకుండానే..ఓ బుక్ లాంచ్ కార్యక్రమానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
చరిత్ర సృష్టించారు, భారత్ ఘన విజయం
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ లో రాణించింది. భారీగా పరుగులు చేసింది. చివరకు 466 రన్స్ కు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 368 పరుగుల
ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. భారత్ టాప్ ఆర్డర్ రాణించినా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ చేతులెత్తేశారు.
ప్రత్యర్థికి ఆధిక్యం ఇచ్చుకున్న టీమిండియా..సెకండ్ ఇన్నింగ్స్లో తడబడింది. ఇంగ్లండ్ జట్టు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇండియా-ఇంగ్లండ్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజు పూర్తిగా పైచేయి సాధించిన టీమిండియా రెండో రోజు కాస్త తడపడింది. ఓపెనర్లు వేసిన పునాదిపై భారీ స్కోరును నిర్మించే అవకాశాన్ని చేజార్చుకుంది. మరో 88 రన్స్ మాత్రమే చే
మూడు వన్డేల సిరీస్ టీమిండియాను వరించింది. ఇంగ్లండ్ తో జరిగిన ఆఖరి వన్డేలో కోహ్లీసేన 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 330 విజయ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పోరాడి ఓడింది.
మూడు వన్డేలో సిరీస్లో ఆఖరి వన్డే పుణే వేదికగా జరుగుతోంది. చివరి వన్డేలో టీమిండియా 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్ కు 330 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
మూడు వన్డేల సిరీస్ మ్యాచ్ లో భాగంగా ఆఖరి వన్డేలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 121 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (7) ఔటయ్యాడు. తొలుత ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని కోహ్లీసేనను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.