Home » India vs England
నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో విజయం తర్వాత ఆడుతోన్న టి20 సిరీస్లో మొదటి మ్యాచ్ ఓడి.. రెండవ మ్యాచ్లో గెలిచి.. వరల్డ్ టాప్ జట్టుపై తడబడి నిలబడి.. సీరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
India vs England Final 4th Test : అహ్మదాబాద్ టెస్టు : అహ్మదాబాద్లోని మొతేరా వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఆఖరి నాల్గోటెస్టు మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 12 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 24 పరుగులు చే�
India vs England Final 4th Test : భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్లోని మొతేరా వేదికగా జరుగుతున్న ఆఖరి నాలుగో టెస్టులో 205 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. తొలి ఇన్నింగ్స్లో 75.5 ఓవర్లలో
పింక్ బాల్ టెస్ట్లో ఫస్ట్ డే.. భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 48.4 ఓవర్లలోనే 112పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి సెషన్ ఆరంభంలోనే ఇంగ్లండ్ ఓపెనర్ సిబ్లీని డకౌట్ చేసిన ఇషాంత్ టీమిండియాకు శుభారంభం అం�
Ravichandran Ashwin: చెన్నై వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత నమోదు చేశాడు. బౌలింగ్ లో అద్భుతాలు సృష్టిస్తున్న అశ్విన్.. బ్యాటింగ్ లోనూ మెరుపులు కురిపించాడు. రెండో ఇన్నింగ్స్ లో క్రీజులో పా
Team India: చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లీష్ జట్టులో టీమిండియాకు ఓటమి తప్పలేదు. 227పరుగుల ఆధిక్యంతో పర్యాటక జట్టు విజయాన్ని దక్కించుకుంది. సొంతగడ్డపై ఆశించినంత ప్రదర్శన చేయకపోవడంతో టీమిండియా బ్యాట్స్మెన్ ఘోర వైఫల్యాన్ని
India vs England: టీమిండియాకు శనివారం కూడా కలిసిరాలేదు. జోయ్ రూట్.. విజృంభణ ఇంగ్లీష్ జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తుంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ వేదికగా డబుల్ సెంచరీ నమోదు చేసేశాడు. 154వ ఓవర్ కు గానీ వికెట్ దక్కించుకోలేకపోయాడు నదీమ్. ఇదే ఊపులో భారీ �
India vs England: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ లు ఇద్దరూ కలిసి ఇండియా ప్లేయర్ల ఆటకు ప్రాణం పోశారు. చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదేశం ప�
India-England tour schedule : త్వరలో ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు మొదలు కాబోతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు క్రికెట్ మ్యాచ్లు వాయిదా పడగా.. వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో ఆట మొదలు కాబోతుంది. ఈ మేరకు ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ను బీసీసీఐ విడుద