Home » india
వాస్తవాదీన రేఖతో పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్, చైనా 2020 నుంచి అనేక రౌండ్ల సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిపాయి. ఇవి అంతగా ఫలించలేదు.
ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరాలు తెలిపారు.
ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు వస్తుందో ఎవరికీ తెలియదు. ఏ మిస్సైల్ వచ్చి పడుతుందో, ఏ డ్రోన్ అటాక్ కు గురి కావాల్సి వస్తుందో, శత్రువు ఎలా కమ్మేస్తాడో ఊహించడమే కష్టం.
టీమిండియాపై విజయంతో న్యూజిలాండ్ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి దూసుకెళ్లింది. ఇండియాపై మ్యాచ్ గెలవకముందు ...
బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టుపై న్యూజిలాండ్ విజయం సాధించింది. టెస్టు మ్యాచ్ లో భాగంగా ఐదోరోజు ...
ఈ విబేధాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనే చర్చ మొదలైంది.
కెనడా-భారత్ మధ్య దౌత్యపరమైన వివాదాలు మరింత ముదిరాయి.
భారత సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత పెంపొందించడానికి ప్రిడేటర్ డ్రోన్లు బాగా ఉపయోగపడతాయి.
ఉగ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వ చర్యలు వారి భద్రతకు అపాయం కలిగించేలా ఉన్నాయి.
భూమి మీద ఏ చిన్న ఓవరాక్షన్ చేసినా చైనా, పాకిస్తాన్ తోలు తీసేందుకు భారత్ రెడీ అవుతోంది.