Home » Indian Embassy
తమలో ఎవరికి ఏమి జరిగినా.. ఆపరేషన్ గంగ అతిపెద్ద వైఫల్యం అవుతుందన్నారు. ఇదే తమ చివరి వీడియో అని విద్యార్థులు వెల్లడించారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు సాగుతున్నామని చెప్పారు.
తక్షణమే కీవ్ లోని( పౌరులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించింది. ఓవైపు రష్యా బాంబుల వర్షం, మరోవైపు యుక్రెయిన్ ధీటుగా జవాబు..(Indian Embassy)
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులకు కీవ్ లోని భారత రాయబార కార్యాలయం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. భారత పౌరులు, విద్యార్థులకు
యుద్ధ ఉద్రిక్తతల మధ్య స్వదేశానికి రాలేని ఇండియన్ స్టూడెంట్లు అక్కడే చిక్కుకుపోయారు. ప్రత్యేక విమానాలతో కొందరినీ మాత్రమే తరలించగా.. మిగిలిన వారి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భారత్కు తిరిగి వచ్చే విమానాల కోసం సంబంధిత వ్యక్తులను సంప్రదించాలని భారతీయ విద్యార్థులకు భారతీయ రాయబారి కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.
రష్యా.. యుక్రెయిన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఎంబస్సీ ఫిబ్రవరి 22న కీలక ప్రకటన చేసింది. ఇండియన్ స్టూడెంట్లు తమ యూనివర్సిటీల నుంచి ఆన్లైన్ క్లాసుల కన్ఫర్మేషన్....
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్..మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమవుతున్న వేళ..తొలిసారిగా ఖతార్ రాజధాని దోహలో మంగళవారం భారత్-తాలిబన్ మధ్య దౌత్యపరమైన సమావేశం
అప్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ భారతీయ రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం రేపింది. భారత హైకమిషన్ కాంపౌండ్పై డ్రోన్ కనిపించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయి. ఒక్కరోజు చికిత్సకు లక్షలు వసూలు చేస్తున్నాయి. వారం రోజులకు రూ.10 నుంచి 20లక్షలు చార్జి చేస్తున్నాయి. ఒక్కో ఆసుపత్రి ఒక్కో రీతిలో దోపిడీ చేస్తున్నాయి. ఒక్�