Indian Embassy

    గణతంత్ర వేడుకలు రద్దు: కారణం ఇదే!

    January 24, 2020 / 09:21 AM IST

    ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న ‘కరోనా వైరస్’ గణతంత్ర వేడుకలు రద్దయ్యేలా చేసింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఇండియన్ ఎంబసీలో జరిపే రిపబ్లిక్ డే ఉత్సవాలను రద్దు చేశారు అధికారులు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఇప్పటికే 25 మందిని బలి తీసుకోగా.. మ�

    శ్రీలంక భీతావహం : ఆరుగురు భారతీయుల మృతి

    April 22, 2019 / 05:44 AM IST

    శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఉదయానికి మృతుల సంఖ్య 290 మందికి చేరింది. గాయపడిన 500 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో 35 మంది విదేశీయులున్నారు. ఏప్రిల్ 21వ �

    శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి ముప్పు!

    April 21, 2019 / 12:01 PM IST

    కొలంబోలో అట్టుడుకుతోంది. ఈస్టర్ వేడుకల్లో భాగంగా చర్చీల్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు పంజా విసిరారు. 3 చర్చీలు, 3 హోటళ్లలో ఉగ్రవాదులు బాంబు దాడులకు తెగబడ్డారు. దీనితో ఆయా ప్రాంతాల్లో భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. సహాయక చర్యలు

    కేంద్రం యాక్షన్ : అమెరికాలోని స్టూడెంట్స్ కోసం హెల్ప్ లైన్

    February 2, 2019 / 06:01 AM IST

    ఢిల్లీ : అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న విద్యార్థులు, అరెస్ట్ అయిన స్టూడెంట్స్ కు సాయం చేసేందుకు కేంద్రం కదిలింది. ఎంబసీలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. తమ పరిధిలో టాప్ ప్రియార్టీగా ఈ అంశం ఉందని మినిస్టర్ ఆఫ్ ఎక్స్‌�

10TV Telugu News