Home » Indian Premier League.
స్టార్ క్రికెటర్ సురేష్ రైనా క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం నిర్వహించిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో ఎవరూ ఊహించని రీతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయాన్ని రాబట్టింది. 2023 నుంచి 2027 సంవత్సరాలకు గాను మీడియా హక్కులను రూ. 48,390.32 కోట�
IPL 2022 : ఐపీఎల్ టోర్నీలో ఎప్పుడూ దూకుడుగా ఆడే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఈసారి చల్లబడ్డాడు. అతడిలో ఒకప్పటి పవర్ లేదని.. అదే కొనసాగితే సక్సెస్ సాధించలేవని సెహ్వాగ్ సూచించాడు.
టికెట్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ వేదికగా ఉన్న ‘బుక్ మై షో (bookmyshow) తో ఒప్పందం చేసుకుంది. 15వ సీజన్ కు...
ప్పుడిపుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్న ఆటగాళ్లను.. కోట్ల రూపాయలు వెచ్చించి వేలంలో కొనుగోలు చేయడం అంత మంచిదికాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు.
రెండు భాగాలుగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ ఎట్టకేలకు ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. రేపు(15 అక్టోబర్ 2021) ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.
చాహార్ గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్ కూడా వచ్చారు. ఆమె స్టాండ్స్ లో కూర్చొని మ్యాచ్ చూశారు. మ్యాచ్ అయిపోయిన అనంతరం గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి చాహార్ వచ్చారు.
తమది పేద కుటుంబం, పళ్లు, కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నా...తన కొడుకు ఐపీఎల్ లో ఆడడం నిజంగా తమకెంతో గొప్ప విషయమన్నారు పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ మాలిక్.
సెలూన్ నిర్వహించే యజమాని అదృష్టం తలుపు తట్టింది. కోటీశ్వరుడు అయిపోయాడు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అతను రూ. కోటి దక్కించుకున్నాడు
క్రీడలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవంటూనే మహిళల పేర్లు చెప్పి రాక్షస పాలన అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల అశ్లీలతను సాకుగా చూపి ప్రపంచ క్రికెట్ పండుగ అయిన ఐపీఎల్..