Home » Indian Premier League.
రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్నంత సేపు స్టేడియంలో రోహిత్ రోహిత్ అంటూ అభిమానులు అరుపులతో హోరెత్తించారు.
పేటీఎం, పేటీఎం ఇన్సైడర్, ఢిల్లీ క్యాపిటల్స్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయి.
మహేంద్ర సింగ్ ధోనీ సీఎస్కే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవటం పట్ల రోహిత్ శర్మ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర చిత్రాన్ని పంచుకున్నాడు.
రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ముంబై జట్టు అభిమానులతోపాటు, రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
: టీమిండియా యువ ప్లేయర్ రిషబ్ పంత్ ఐపీఎల్ -2024లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
ధోని భవిష్యత్తు పై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
హార్దిక్ పాండ్య వచ్చే ఐపీఎల్ లో ముంబై జట్టులో ఆడటం నిజమేఅయితే ముంబై ఇండియన్స్ స్వర్ణం కొట్టినట్లే. నేను చదివిన దాన్నిబట్టి చూస్తే ఇది పూర్తిగా డబ్బుతో కూడిన ఒప్పందం అని అశ్విన్ అన్నాడు.
ఐపీఎల్ చూడటం టైమ్ వేస్ట్ అంటున్నారు బెంగళూరు బిజినెస్ మ్యాన్ తనయ్ ప్రతాప్. ఆ సమయాన్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటే అవకాశాలు అందిపుచ్చుకుంటామని అన్నారు. దీనిపై నెటిజన్లు నెగెటివ్గా రెస్పాండ్ అవుతున్నారు.
సోమవారం కూడా వర్షం కురిసి మ్యాచ్ జరిగే అవకాశం లేకుంటే పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం..