Home » Indian Premier League.
భారత క్రికెట్ నియంత్రణ మండలి సెప్టెంబర్ 15 బుధవారం నాడు బిగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్కు సంబంధించి ఒక పెద్ద ప్రకటన చేసింది.
యూఏఈలో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్లను ప్రేక్షకులు చూడవచ్చు. మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వెళ్లడానికి అనుమతి ఇస్తుంది
ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్ లో డిఫెండింగ్ చాపియన్స్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.
2021 ఐపీఎల్ (IPL) తుది జట్టు నుంచి ఎవరు తప్పించారని ఓ అభిమాని ప్రశ్నించాడు. అయితే..దీనికి ఆ వ్యక్తి పేరు చెప్పకుండా..ఫన్నీ ఎమోజీలతో బదులివ్వడం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
వచ్చే నెలలో శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ లో భారత జట్టు సారథిగా శిఖర్ ధావన్ పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. అలాగే జట్టు చీఫ్ కోచ్ గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఉండే అవకాశం కనిపిస్తోంది.
సెప్టెంబర్లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్కు ఆరంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. లీగ్లో మిగిలిన 31 మ్యాచ్లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 అర్ధాంతరంగా ఆగిపోయింది. కొన్ని ఫ్రాంచైజీల ప్లేయర్లతో పాటు ఇతర స్టాఫ్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, సాహాలకు ...
Punjab vs Bangalore, 26th Match – ఐపిఎల్ 2021లో 26వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఈ రోజు రాత్రి 7గంటల 30నిమిషాల నుంచి ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో పంజాబ్ క�
ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అతికష్టంగా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.