Home » Indonesian
ఇండోనేషియాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు 13 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు...
రైస్ కుక్కర్ను ఇండోనేషియన్ పెండ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించే రైస్ కుక్కర్ను పెండ్లి చేసుకుంటున్న ఇండోనేషియన్ వ్యక్తి ఫొటోలు ట్విట్టర్ లో వైరల్గా మారాయి.
Indonesian plane : ఇండోనేషియాకు చెందిన ఎయిర్ బోయింగ్-737 శ్రీవిజయ విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లో విమానం జావా సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు సముద్రంలో రె�
Indonesian college Coconuts fees : పూర్వకాలంలో వస్తు మార్పిడి వ్యాపారం జరిగేది. ఈ కరోనా కాలంలో కాలచక్రం తిరిగి ఆరోజుల్ని తీసుకొచ్చిందా? అనిపిస్తోంది. వస్తుమార్పిడి కాలం మళ్లీ వచ్చిందానిపిస్తోంది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోయాయి. ఆర్థిక మా�
ఏ మహిళ అయినా గర్భం దాల్చితే ఆ విషయం వెంటనే తెలుస్తుంది. కడుపు సైజు పెరుగుతూ పోతుంది. గర్భవతి నవమాసాలు బిడ్డను కడుపులో మోస్తుంది. ఆ తర్వాతే ప్రసవం జరుగుతుంది. ఇది సృష్టి. ఇలాగే జరుగుతుంది. కానీ, ఇండోనేషియాలో చిత్రవిచిత్రం జరిగింది. ఓ మహిళ సృష్ట�
కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తికి కారకులైన పది మంది ఇండోనేసియన్లతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ పోలీసులు తెలిపారు. మార్చి 14న కరీంనగర్కు వచ్చిన ఇండోనేసియన్లు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు విరుద్ధం�
కరీంనగర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు . నగరంలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇండోనేషియా దేశస్ధులు తిరిగిన ముఖరాంపురా, కశ్మీర్ గడ్డ, భగత్ నగర్ ను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేస�
కరీంనగర్ జిల్లాను కరోనా భయం వీడడం లేదు. ఇండోనేషియా నుంచి వచ్చిన బృందానికి కరోనా వైరస్ సోకడం తీవ్ర కలకలం రేపింది. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే అధికార యంత్రాగం అలర్ట్ అయ్యింది. వీరు తిరిగిన ప్రాంతాలను జల్లెడ
ఇండోనేషియాలోని బీచ్ లలో ఓ స్పైడర్ మ్యాన్ చెత్త (ప్లాస్టిక్ వ్యర్ధాలు) ఏరుతున్నాడు. పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నాడు. ఆ స్పైడర్ మ్యాన్ చేస్తున్న పనికి మా వంతు అంటూ ప్రజలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను స
ఇండోనేషియాలో 2020 నుంచి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి, అబ్బాయి లకు నచ్చి వారి కుటుంబికులు ఒప్పుకుంటే సరిపోదు. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. వాటి ప్రకారం మూడు నెలలు కోర్సు పూర్తి చేసి.. ఎగ్జామ్ పాసవ్వాల్సి ఉంటుంది. ఆ