Home » Indrakeeladri
ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు భారీగా తరలివస్తుంటారు. కానీ..కరోనా కాలం నడుస్తుండడంతో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సోనూ సూద్.. ఇంద్రకీలాద్రి రాబోతున్నారని సమాచారం అందడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..
ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు అనుమతి ఇచ్చారు. శుక్రవారం (ఆగస్టు 27,2021) ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహా మండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాలు జరగనున్నాయి.
ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021, ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మొత్తం మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మూడు రోజుల పాటు వైభవంగా సాగిన శాకంబరీ దేవి ఉత్సవాలు ముగిశాయి. వేదపండితులు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలు ముగిసినట్లుగా ప్రకటించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో జూలై 22 నుంచి 24 వరకు 3 రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఇంద్రకీలాద్రి ఈవో సురేశ్ బాబుపై బదిలీ వేటు పడింది. ఆయన్ను రాజమండ్రి ఆర్జేసీగా దేవాదాయశాఖకు బాబు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
mahasivaratri festivals inauguration on march 9th at indrakeeladri : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై(దుర్గగుడి) మహాశివరాత్రి వేడుకలు ఈ నెల 9 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు స్థానాచార్య శివప్రసాదశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న ఉదయం 8 గంటలకు గంగా, పార్వతీ సమ�
Indrakeeladri Durga Temple : విజయవాడ ఇంద్రకీలాద్రిపై అసలేం జరుగుతోంది…? తరచూ వివాదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి….? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏసీబీ నివేదిక ఆధారంగా ఒకేసారి 17 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. సస్పెన�
Indrakeeladri 13 temple’s staff suspend : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈవో సురేష్బాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఏసీబీ సోదాల్లో అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ గుర్తించిన 13 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేశారు. దీంతోపాటు మరింత మంది�