Home » Indrakeeladri
అన్నపూర్ణను తెల్లని పుష్పాలతో కొలుస్తారు. దేవతకు ఇష్టమైన దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు.
బ్రహ్మ నుంచి వరం పొందిన మహిషాసురుడికి పురుషుల చేతిలో మరణం ఉండదు. ఆ తర్వాత..
దుర్గతిని నివారించే పరాశక్తిగా అమ్మవారు దర్శనమిస్తారు.
అక్షరాభ్యాసానికి బాసర, వర్గల్, శ్రీ కనక దుర్గమ్మ ఆలయాలకు వెళ్లవచ్చు.
శ్రీ మహాలక్ష్మీ దేవికి క్షీరాన్నాన్ని (పాయసం) నైవేద్యంగా సమర్పిస్తారు.
మహా చండీ అమ్మవారిని ఎరుపురంగు చీరలో అలంకరించి పసుపు రంగు పూలతో పూజిస్తారు.
ఈ నెల 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి.
మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు జరుగుతాయని కార్యనిర్వాహణాధికారి వి.కె.శీనా నాయక్ తెలిపారు.
ఈ మూడు రోజులు ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కల్పించామని ఈవో తెలిపారు.
ఎమ్మెల్యేలు సైతం బంగారపు వాకిలిలోనే దర్శనం చేసుకొని వెళుతున్నారని చెప్పారు.