Home » Indrakeeladri
దసరా ఉత్సవాల్లో తొమ్మిదోరోజు సోమవారం ఉదయం అమ్మవారు మహిషాసురమర్దని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి ...
సరస్వతి దేవిగా బంగారు వీణ దరించి దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతిగా శక్తి రూపాలతో శిష్ట సంహారం చేసి దుర్గాదేవి తన నిజ స్వారూపంతో సాక్షాత్కరింప చేస్తూ సరస్వతి దేవిగా దర్గమ్మ దర్శనం ఇస్తున్నారు.
మహేష్ మాట్లాడుతున్న సమయంలో ఇక ఆపాలంటూ ఫెస్టివల్ ఇంఛార్జ్ ఆజాద్, పోలీసులు కోరారు. రాజకీయాలకు ఇది వేదిక కాదంటూ మీడియా పాయింట్ నుండి మహేష్ ను పోలీసులు పంపించేశారు.
కానుకల రూపములో బంగారం 800 గ్రాములు, వెండి 6 కేజీల 600 గ్రాములు వచ్చాయి.
శాకంబరీ దేవి దర్శనార్ధం వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు చెప్పారు.
జూన్ 19వ తేదీ నుండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం సారె ప్రారంభమవుతుందని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై వసంత నవరోత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ముందుగా ఆలయానికి చేరుకున్న పవన్ దుర్గమ్మవారిని దర్శించుకున్నారు. పవన్కు ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, వాహనానికి పవన్ పూజ చేయించారు. కొండ దిగువన ఘాట్ రోడ్డు టోల్ గేట్ వద్ద వారాహికి పూజ
దుర్గమ్మ తల్లి సాక్షిగా రాజధానిగా అమరావతి ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని చంద్రబాబు గుర్తుచేశారు. వైసీపీ కూడా ఇదే చెప్పిందన్నారు. మాట తప్పడం మంచి పద్ధతి కాదన్న చంద్రబాబు.. అలాంటి వారిని అమ్మవారు ఉపేక్షించరని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దసరా రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు.