Home » indrakiladri
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతుందని, సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేశామని దుర్గగుడి ఈవో రామారావు పేర్కొన్నారు.
భవానీ మండల దీక్షతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది.
ఇంద్రకీలాద్రిపై అర్చకులు, గురు భవానీల సమక్షంలో భవానీలు 41 రోజుల దీక్షను స్వీకరిస్తున్నారు. డిసెంబరు 13 నుంచి 17 వరకు 21 రోజుల అర్ధమండల దీక్ష స్వీకరణ ఉంటుంది.
కొండచరియలు విరిగిపడకుండా అధికారులు చర్యలు
ఆఖరి రోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. గతేడాది పది రోజుల పాటు పది అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిచ్చారు.
అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను దుర్గగుడి అధికారులు అనుమతిస్తారు. సెప్టెంబరు 1వ తేదీన ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు.
రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సీఎం జగన్ పై అమ్మవారి అనుగ్రహం ఉండాలన్నారు.
వారాహి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, చీర జాకెట్ ను అమ్మవారికి సమర్పించారు. దేశం సస్యశామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు ఆషాడ మాసం సారెను సమర్పించారు.
విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును మూడు రోజుల పాటు మూసివేయడంతో ఇంద్రకీలాద్రిపై రాకపోకలకు బ్రేకులు పడ్డాయి. ఘాట్ రోడ్డులో రాక్ పాల్ మిటిగేషన్ పనులతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ డి.భ్రమరాంబ తెలిపారు.