Home » Intelligence
కొలంబోలో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. వరుస బాంబు పేలుళ్లతో భయానక వాతావరణం నెలకొంది. వందల సంఖ్యలో మృతి చెందుతున్నారు. మరెంతో మంది గాయాలపాలయ్యారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఆరు బాంబు పేలుళ్లు జరిపారు.
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులు జరుగే అవకాశాలున్నాయని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో జమ్ము కశ్మీర్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంట్లో భాగంగా ఎన్నికల వేళ జమ్ము కశ్మీర్ లో పోలీసులు ఆంక్షలు కొనసాగుతు
కశ్మీర్ లో ఉగ్రవాదులు మరో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నారా? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్.. పుల్వామా తరహా
పాకిస్తాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు జైషే చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేదని వాదించిన పాక్..
ఢిల్లీలో హై అలర్డ్. పాకిస్థాన్- భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల క్రమంలో దేశంపై టెర్రరిస్టులు దాడిచేసే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భద్రతా దళాలకు సూచనలు చేసింది. అదే విధంగా దేశవ్యా�
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి మోడీ ప్రభుత్వంపై సోమవారం(ఫిబ్రవరి-18,2019) వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని ఫిబ్రవరి-8,2019న నిఘా సంస్థలు ప్రభుత్వానికి తెలియజేశాయని మమత అన్నా�
ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడికి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిఘా సంస్థలు ప్రమాదాన్ని ముందే హెచ్చరించినప్పటికీ తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలో సీఆర్పిఎఫ్ వైఫల్యం �
హైదరాబాద్ : ఎన్నికల సమయంలో బుల్లెట్ ఫ్రూప్ వాహనం వాడుకున్నారు..అద్దె..డ్రైవర్ జీతం ఎవరిస్తారు ? మీరే ఇవ్వాలంటూ కాంగ్రెస్ పెద్ద తలకాయలు జానారెడ్డి…షబ్బీర్ ఆలీకి ఇంటెలిజెన్స్ నోటీసులు జారీ చేసింది. 2007 సీఈసీ ఆదేశాల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్�