మర్డర్ కేసులో నిందితుడైన వ్యక్తికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన వ్యక్తి పెళ్లి చేసుకుని, తన భార్య పేరు మీద ల్యాండ్ రిజిష్టర్ చేయడానికి బెయిల్ అప్పీల్ చేశారు....
రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామికి సుప్రీం కోర్ట్ ఇన్టెర్మ్ బెయిల్కు అనుమతి ఇచ్చింది. 2018సూసైడ్ కేసులో భాగంగా జరిపిన న్యాయ విచారణలో గత వారం అర్నబ్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆర్కిటెక్ట్...
For Arnab Goswami, High Court Refuses Bail రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. 2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్, అతని తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై...
ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తికి ఊరట లభించింది. వారిద్దరికీ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో...
ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED) విచారిస్తున్న INX మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఇవాళ(ఆగస్టు-23,2019) సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని అరెస్టు చేయకుండా ఉండేందుకు ఆ ఆదేశాలు ఇచ్చింది....