Home » IPL 12
ఐపిఎల్ లో భాగంగా రాజస్థాన్ లోని సవాయ్ మాన్ సింగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ .. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రాజస్థాన్ లీగ్ లో తొలి విజయం నమోదు చేసుకోగా బెంగళూరుకు వరుసగా నాలుగో సారి పరాభవానికి గురైంది. కోహ్లీసేన నిర్దే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడాల్సి ఉన్న లసిత్ మలింగ తొలి మ్యాచ్కు దూరంగానే ఉన్నాడు.
పరుగుల యంత్రం.. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం ఓ అద్భుతమైన రికార్డు ఎదురుచూస్తోంది. లీగ్ ఆరంభం నుంచి జరిగిన మూడు మ్యాచ్లలో వరుస పరాజయాలు ఎదుర్కొంది బెంగళూరు. అయినప్పటికీ కోహ్లీ పరుగుల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. దూకుడైన బ్య�
ఐపీఎల్లో భాగంగా 13వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ల మధ్య జరగనుంది. క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్ను ముగిస్తున్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ పెను సవాల్ గా మారనుంది. గత మ్యాచ్లో ఢిల్లీ సూపర్ ఓవర్లో కోల్కతాపై విజయం సాధించింది. మరో �
గతేడాది ఐపీఎల్ సీజన్లో దూకుడైన బ్యాటింగ్తో సంచలనం సృష్టించిన రిషబ్ పంత్.. 2019 ఐపీఎల్ సీజన్లో అంతగా రాణించలేకపోతున్నాడు. అయితే టీమిండియా భవిష్యత్ వికెట్ కీపర్గా పేరొందుతున్న పంత్.. శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా కోల్కతా నైట�
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా బెంగళూరు జట్టుతో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మోత మోగించింది. ఇప్పటి వరకూ ఆ జట్టు సాధించనంత అత్యధిక స్కోరును నమోదు చేసి రికార్డు సృష్టించింది. 2017 హైదరాబాద్ వేదికగా కోల్కతా జట్�
పంజాబ్లోని మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై బ్యాట్స్మెన్ను పంజాబ్ బౌలర్లు ఘోరంగా కట్టడి చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై 7వికెట్లు నష్టపోయి పంజాబ్ కు 177 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ముంబై జట్టులో క్వింటాన్ డికా
హైదరాబాద్ బౌలింగ్పై రాజస్థాన్ విరుచుకుపడింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన రాజస్థాన్ 2 వికెట్ల నష్టపోయి సన్రైజర్స్కు 199 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఓపెనర్గా దిగిన అజింకా రహానె(70; 49బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు)తో శుభారంభాన్ని అంద�
ఐపీఎల్ 2019లో భాగంగా ఎనిమిదో మ్యాచ్ను ఆడేందుకు సన్రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైయ్యాయి.
ఐపీఎల్ 2019లో భాగంగా 8వ మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో తలపడేందుకు సర్వం సిద్దమైంది. ఈ పోటీలో ఇరు జట్లు ఓటమి తర్వాత తలపడుతున్న మ్యాచ్ ఇది. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో స్టేడియంను సిద్ధం చేశామని సీపీ భగవత్ తెల