Home » IPL 12
రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరుగుతోన్న హోరాహోరీ సమరంలో రాజస్థాన్ రాయల్స్ అతి కష్టంపై కోల్ కతాకు పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. నైట్ రైడర్స్ బౌలర్లు చక్కటి ప్రతిభ కనబరిచారు. అయినప్పటికీ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీకి మించిన స్కోరుతో ఆకట
సొంతగడ్డపై చేసిన మరో ప్రయత్నంలోనూ బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఢిల్లీ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టాస్ గెలిచి బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించిన ఢిల్లీ వార్ వన్ సైడ్ చేసేసింది. 150 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్�
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు నష్టపోయి ఢిల్లీ క్యాపిటల్స్ కు 150 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ తీవ్రంగా కట్టడి చేసింది. ప్లే ఆఫ్ కు వెళ్�
ఐపీఎల్ లో భాగంగా సొంతగడ్డపై జరుగుతోన్న పోరులో ఢిల్లీతో తలపడేందుకు బెంగళూరు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాల అనంతరం ఆర్బీబీ గెలుపు రుచి చూడాలని తహతహలాడుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యా
ఐపీఎల్ లో తనకిది మొదటి మ్యాచ్. కానీ, తడబాటు లేదు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను వణికించేశాడు. సన్రైజర్స్ వరుస విజయాలకు బ్రేక్ వేస్తూ.. అత్పల్ప స్కోరుకే ముంబైను కట్టడి చేసింది. ఈ విజయంలో ముంబై బౌలర్ దే కీలక పాత్ర. అరంగ్రేట మ్యాచ్లోనే సంచలనం సృష
చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనీకి అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. చెన్నై బ్యాట్స్ మన్ అంబటి రాయుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్లో జరిగిన ఘటన అంపైర్ హెచ్చరింతవరకూ తీసుకొచ్చింది. శనివారం చెపాక్ స్టేడియం వేదికగా సూపర్ కింగ్స్ �
చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ పుంజుకుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతోన్న చెన్నై ఓ మ్యాచ్ మాత్రమే బ్రేక్ ఇచ్చి మరోసారి విజయభేరీ మోగించింది. చెపాక్ వేదికగా పంజాబ్ పై 22 పరుగుల తేడాతో గెలుపొందింది.
సొంతగడ్డపై హైదరాబాద్ భీకరమైన పోరుకు ముంబై ఇండియన్స్ తో తలపడేందుకు సమాయత్తమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆడిన 4 మ్యాచ్ లలో 3 మ్యాచ్ లు గెలిచిన హైదరాబాద్.. రెండు మ్యాచ్ లలో మాత్రమే విజయం దక్కించుకున్న ముంబై ఇండియన్
చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు బ్రేక్ పడడంతో పాటు ఆ జట్టు ఆల్ రౌండర్ డేన్ బ్రావో గాయం మరింత కష్టాల్లో పడేలా చేసింది. ముంబై వేదికగా బుధవారం జరిగిన చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ లో చెన్నై 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మీ�
అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటేందుకు ప్రపంచ అత్యంత ధనిక దేశీవాలీ లీగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కీలకంగా వ్యవహరిస్తోంది. దేశీ.. విదేశీ ప్లేయర్ల ఆటతీరును సానబెట్టేందుకు చక్కని వేదికగా మారింది. మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న వరల్డ్ కప్ జట్�