Home » IPL 12
చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన భీకరపోరులో కోల్ కతా చితికిపోయింది. చెన్నై బౌలర్లు ఘోరంగా మ్యాచ్ ను తిప్పేశారు. ఈ క్రమంలో చెన్నైకు 109 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఆరంభం నుంచి చెన్నై ఘోరంగా కట్టడి చేయడంతో ఏడుగురు బ్యాట్స్ మన్ సింగిల్ డిజ
ఐపీఎల్ లో మరో రసవత్తరమైన పోరుకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. లీగ్ ఆరంభం నుంచి సమాన ఫలితాలు అందుకుని తొలి 2 స్థానాల్లో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. కోల్కతా నైట్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై
ఐపీఎల్ 2019 ఆరంభమైనప్పటి నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్లోనూ విజయం దక్కించుకోలేదు. ఇలా కోహ్లీ ఒక్కడే కాదు.
జట్టులో ప్రత్యేకంగా ఏం జరిగిన ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానులతో పంచుకునే చెన్నై సూపర్ కింగ్స్ ఓ కొత్త వీడియోను పోస్టు చేసింది.
సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ గెలుపొందలేదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఎప్పటికప్పుడు జట్టులో మార్పులు చేసుకుంటున్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం లేదు.
ఐపీఎల్ లో మాన్కడింగ్ ఓ పెను వివాదమే రేపింది. బౌలర్ కాసేపు ఆగితే ఎక్కడ అవుట్ చేస్తాడోనని భయంతో బ్యాట్స్ మన్ వణికిపోతున్నారు.
మొహాలీ వేదికగా సన్ రైజర్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ను పంజాబ్ బౌలర్లు వణికించారు. బౌలర్లకు బాగా అనుకూలించే పిచ్ కావడంతో బౌలింగ్ ప్రధాన బలంగా మ్యాచ్ ను దక్కించుకునే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెచ్చిపోయింది. ఈ క్రమంలో తడబడుతూ బ్యాటింగ్ చేస్తూనే 4వ�
ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనున్నట్లు సమాచారం.
క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లకు వేదికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ స్టేడియం ఓ వేదికగా ఎంపికైంది.
రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ అత్యల్పంగా 140పరుగుల టార్గెట్ ను నమోదు చేసింది. చేధనలో ఆరంభం నుంచి దూకుడు కనబరిచిన కోల్ కతా 2వికెట�