Home » IPL 12
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే టాప్ బ్యాట్స్మెన్లో ఒకడిగా ఎదిగాడు. క్రేజ్ను వాడుకుంటున్న కోహ్లీ వరుసగా యాడ్లతో భారీగా దండుకుంటున్నాడు. ఎడ్వర్టైజ్మెంట్స్తో పాటు సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా కూడా సొమ్ము
భారీ అంచనాలతో ఉత్కంఠభరితంగా మొదలైన ఐపీఎల్ సీజన్కు ముగింపు వచ్చేసింది. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఆదివారం జరగనున్న పోరు చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇరు జట్లు బలాబలాలు సమంగా కనిపిస్తుండటంతో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశ
వైజాగ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్ అనంతరం ఫైనల్లో ముంబైతో తలపడేందుకు చెన్నై సిద్ధమైంది. ఈ ఇరుజట్ల మధ్య ఫైనల్ జరగడం నాల్గో సారి. చెన్నై సూపర్ కింగ్స్కు ఇది ఎనిమిదో ఫైనల్.
మహేంద్ర సింగ్ ధోనీ వారసుడంటూ ఇప్పటికే ముద్ర వేయించుకున్న రిషబ్ పంత్ ఆ స్థాయిని అందుకోవడానికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. ఇక ఆఖరి సీజన్లో ధోనీ నుంచి మెలకువలు నేర్చుకున్న పంత్ తన ఆటలో వాటిని ప్రదర్శించినట్లు పలుమార్లు మీడియా వేదిక�
వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్లో విజయం సాధించి ఐపీఎల్లో 8వ సారి ఫైనల్కు చేరింది సూపర్ కింగ్స్. డిల్లీ క్యాపిటల్స్పై 6వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి ఢిల్లీ జట్టు ఊపందుకుంది. 2018లో గౌతం గంభీర్ కెప్టెన్సీకి వీడ్కోలు చెప్తూ.. సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఆ సమయంలో కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న శ్రేయాస్ 2019సీజన్లో
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీని మరోసారి నిరూపించుకున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై జట్టును గెలిపించి క్రెడిట్ మాత్రం తాను తీసుకోలేదు. ‘ఇటువంటి కీలకమైన మ్యాచ్లో విజయం సాధించామంటే ముమ్మాటికి బౌ
వైజాగ్ వేదికగా జరిగిన సూపర్ కింగ్స్ వర్సెస్ క్యాపిటల్స్ మ్యాచ్లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రిషబ్ పంత్ షూ లేస్ ఊడిపోవడంతో రైనా వాటిని కట్టి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మైదానంలో మాన�
క్వాలిపయర్ 2మ్యాచ్లో చెన్నై రెచ్చిపోయింది. ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా చేధించగలిగింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో విజయాన్ని చేరువ చేశారు.
ఆరంభం నుంచి ఒత్తిడి పెంచినా ఢిల్లీ క్యాపిటల్స్ 9వికట్లు నష్టపోయి చెన్నైకు 148పరుగుల టార్గెట్ ఇచ్చింది.