-
Home » IPL 2025
IPL 2025
ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శన.. పంత్ను వదులుకోవాలనుకున్న లక్నో? సంజీవ్ గొయెంకా హాట్ కామెంట్స్..
రిషబ్ పంత్ను (Rishabh Pant ) లక్నో జట్టు 27 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
రూ.1,77,50,21,00,000కు ఆర్సీబీని ఆయన కొంటున్నారా? కళ్లుచెదిరే డీల్.. చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం
ఆర్సీబీ 2025 ఐపీఎల్ గెలిచిన తర్వాత బ్రాండ్ విలువ పెరిగింది. తాజా ఐపీఎల్ విలువల అధ్యయనాల ప్రకారం ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది.
బెంగళూరు తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన కోహ్లీ.. 'సంతోషం.. క్షణాల్లో విషాదమైంది'
ఇన్నాళ్లుగా ఈ ఘటన(Virat Kohli on Bengaluru stampade )పై మౌనంగా ఉన్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఎట్టకేలకు స్పందించాడు.
మూడు నెలల సైలెంట్ తర్వాత ఆర్సీబీ పోస్ట్.. 'బాధపడుతూనే ఉన్నాం.. ఫ్యాన్స్ కోసం ఆర్సీబీ కేర్స్..'
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కప్పు కోసం సుదీర్ఘకాలం నిరీక్షించింది. ఎట్టకేలకు 18వ సీజన్లో
ఇదీ అసలు కారణం.. ఇన్నాళ్లకు బయటపెట్టారు.. సిరాజ్ ని వదిలేయడానికి కారణం చెప్పిన ఆర్సీబీ..
ఐపీఎల్ (IPL)లో సిరాజ్ 2017 నుండి ఆర్సీబీ బౌలింగ్ దాడిలో కీలక పాత్ర పోషించాడు. 102 మ్యాచ్ల్లో 99 వికెట్లు పడగొట్టాడు.
Arjun Tendulkar Engagement: వామ్మో.. అర్జున్ టెండూల్కర్ ఆస్తులు ఎన్ని కోట్లంటే? సచిన్ కొడుకా మజాకా..
ఈ ఆస్తిని సచిన్ టెండూల్కర్ 2007లో రూ.39 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని విలువ దాదాపు రూ.100 కోట్లు.
ట్రేడింగ్ వార్తలపై ఎట్టకేలకు మౌనం వీడిన వెంకటేశ్ అయ్యర్.. కేకేఆర్ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే?
వెంటేశ్ అయ్యర్ను జట్టు నుంచి విడుదల చేయాలని (Venkatesh Iyer trade) కేకేఆర్ భావిస్తోందని వార్తలు వస్తున్నాయి.
అప్పుడు నేను చెప్పిన మాటను ఎవరూ వినలేదు.. కానీ.. అశ్విన్
తాను చెప్పిన మాటలను ఎవరూ వినలేదని టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin) తెలిపాడు.
ఐపీఎల్లో ఆడడు కానీ.. ఈ టోర్నీలో మాత్రం.. 6,6,6,6, 4,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన మనీశ్ పాండే..
మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20లో మనీశ్ పాండే పెను విధ్వంసం సృష్టించాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో ఘోర వైఫల్యం.. జట్టులో మార్పులు మొదలుపెట్టిన కేకేఆర్.. ఫస్ట్ వికెట్ ఎవరంటే..?
ఐపీఎల్ 2025 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ పేలవ ప్రదర్శన చేసింది.