Home » IPL Auction
ఊహించినట్లుగా డిమాండబుల్ ప్లేయర్లకు ధర దక్కడాన్ని విశేషంగా ఫీల్ అవలేం. ఆశ్చర్యపరిచే విధంగా నలుగురు ప్లేయర్లు మాత్రం అంచనాలకు మించి ధర పలికారు.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అదే రేంజ్ లో డీజే బ్రావో అంటే కూడా చెన్నై జట్టే అని ప్రింట్ పడిపోయింది. అనుకున్నట్లుగానే మరోసారి..
మెగా వేలంలో రెండో రోజు దాదాపు యువ క్రికెటర్లకే అవకాశం ఎక్కువ దక్కింది. అండర్-19 క్రికెటర్లు అయిన కెప్టెన్ యశ్ ధుల్, ఆల్ రౌండర్ రాజ్ బవాలకు మంచి ధర వచ్చింది. ఆ తరహాలోనే మరో అండర్-19
ఇండియా ఆల్-రౌండర్ దీపక్ చాహర్ ఐపీఎల్ 2022వేలంలో జాక్పాట్ కొట్టేశాడు. ప్రదర్శనకు పలికే ధర కొలమానం కాదని జట్టు కోసం ఎంత శ్రమిస్తున్నామనేదే ముఖ్యమని అంటున్నాడు. 2018 నుంచి ధోనీ ...
ప్పుడిపుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్న ఆటగాళ్లను.. కోట్ల రూపాయలు వెచ్చించి వేలంలో కొనుగోలు చేయడం అంత మంచిదికాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు.
ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా రెండో రోజు ఇండియన్ ఆల్ రౌండర్ శివమ్ దూబెను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే శివ్ దూబెకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే శివమ్ దూబెకు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తనతో కలిసి ప్రయాణించినందుకు వెటరన్ దక్షిణాఫ్రికా ప్లేయర్ డుప్లెసిస్ జట్టుకు, మేనేజ్మెంట్ కు థ్యాంక్స్ చెబుతున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో రికార్డు ధరలు నమోదవుతున్నాయి. కెప్టెన్ల కంటే యువ క్రికెటర్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ రూ.12.25కోట్లకు అత్యధిక ధర...
బెంగళూరు జట్టు శ్రేయాస్ అయ్యర్ ను ఆల్రెడీ కొనేసిందన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ కోల్ కతా కొనుగోలు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఆరంభమైంది. డిమాండ్ ఉన్న ప్లేయర్లపై వేలం జరుగుతుండగా ముందుగా శిఖర్ ధావన్ ను పంజాబ్ జట్టు రూ.8.25కోట్లకు కొనుగోలు చేసింది.