Home » IPL Auction
బెంగళూరు వేదికగా ఐపీఎల్ 2022 వేలం నేడు (ఫిబ్రవరి 12), రేపు జరగనుంది. రెండ్రోజుల పాటు గార్డెన్ సిటీ వేదికగా పది ఫ్రాంచైజీల ప్రతినిధులు వేలంలో పాల్గొంటున్నారు. 590 మంది ప్లేయర్లు...
ఐపీఎల్ 2022 మెగా వేలానికి సంబంధించి ఫైనల్ చేసిన జాబితాలో 590మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో మనోజ్ తివారీ ఒకరు.
ఐపీఎల్ 2022 వేలం నుంచి తప్పుకుంటున్నందుకు గానూ కారణాలు వెల్లడించాడు ఆర్సీబీ ప్లేయర్. వేలంలో పాల్గొనాలని ముందుగా నిర్ణయించుకున్న ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్..
ఐపీఎల్ రాబోయే ఎడిషన్ కోసం మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను యాడ్ చేయనున్నారు. ప్రస్తుతమున్న జట్లు ముగ్గురు నుంచి నలుగురు వరకూ ప్లేయర్లను జట్టులో ఉంచుకోవచ్చు. బీసీసీఐ సెట్ చేసిన నవంబర్30
Morris sold to Royals for Rs. 16.25 crore : ఐపీఎల్ వేలంలో సౌత్ ఆఫ్రికన్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ అదరగొట్టేశాడు. వేలంలో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్ల భారీ ధర పలికాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ క్రిస్ మోరిస్ను దక్కించుక�
IPL auction: ఇండియన్ ప్రిమియర్ లీగ్ మినీ వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో ఈ – వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 164 మ�
IPL 2021: ఇండియన్ క్రికెట్ బోర్డు నేరుగా రాష్ట్రాల అసోసియేషన్స్ తో కమ్యూనికేట్ అవుతామని ఎటువంటి ఏజెంట్ల అవసరం లేదంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్కు గానూ.. వేలంలో పాల్గొనేందుకు ప్లేయర్లు రిజిష్ట్రేషన్ చేసుకోవాలని డెడ్ లైన్ మరికొద్ది రోజు
భారీ అంచనాలతో ఆరంభమైన ఐపీఎల్ వేలం వేడుకగా ముగిసింది. స్టార్ క్రికెటర్లతో పాటు తొలిసారి ట్రోఫీలో ఆడనున్న ప్లేయర్లు సైతం కోట్ల ధర పలికారు. కోల్కతాలో గురువారం జరిగిన ఈ వేలం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. కొందరి ప్లేయర్లపై కనక వర్షం కురియగా.. మరిక
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఆధ్వర్యంలో టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన యువీ.. ఆ తర్వాత విదేశాల్లో జరిగే దేశీవాలీ లీగ్ లు ఆడేందుకే ఆసక్తి చూ
క్రికెట్లో షార్ట్ ఫార్మాట్ టీ20 అంటేనే ఓ క్రేజ్.. అందులోనూ ఐపీఎల్ లాంటి దేశీవాలీ లీగ్ అంటే విపరీతమైన అభిమానం. ఏటా బెంగళూరు వేదికగా జరిగే ఈ టోర్నీ వేలం ఈ సారి కొత్త ప్రదేశంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. దీనికి కారణం వచ్చే ఏడాది జరగాల్స�