ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా రెండో రోజు ఇండియన్ ఆల్ రౌండర్ శివమ్ దూబెను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే శివ్ దూబెకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే శివమ్ దూబెకు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తనతో కలిసి ప్రయాణించినందుకు వెటరన్ దక్షిణాఫ్రికా ప్లేయర్ డుప్లెసిస్ జట్టుకు, మేనేజ్మెంట్ కు థ్యాంక్స్ చెబుతున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో రికార్డు ధరలు నమోదవుతున్నాయి. కెప్టెన్ల కంటే యువ క్రికెటర్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ రూ.12.25కోట్లకు అత్యధిక ధర...
బెంగళూరు జట్టు శ్రేయాస్ అయ్యర్ ను ఆల్రెడీ కొనేసిందన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ కోల్ కతా కొనుగోలు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఆరంభమైంది. డిమాండ్ ఉన్న ప్లేయర్లపై వేలం జరుగుతుండగా ముందుగా శిఖర్ ధావన్ ను పంజాబ్ జట్టు రూ.8.25కోట్లకు కొనుగోలు చేసింది.
బెంగళూరు వేదికగా ఐపీఎల్ 2022 వేలం నేడు (ఫిబ్రవరి 12), రేపు జరగనుంది. రెండ్రోజుల పాటు గార్డెన్ సిటీ వేదికగా పది ఫ్రాంచైజీల ప్రతినిధులు వేలంలో పాల్గొంటున్నారు. 590 మంది ప్లేయర్లు...
ఐపీఎల్ 2022 మెగా వేలానికి సంబంధించి ఫైనల్ చేసిన జాబితాలో 590మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో మనోజ్ తివారీ ఒకరు.
ఐపీఎల్ 2022 వేలం నుంచి తప్పుకుంటున్నందుకు గానూ కారణాలు వెల్లడించాడు ఆర్సీబీ ప్లేయర్. వేలంలో పాల్గొనాలని ముందుగా నిర్ణయించుకున్న ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్..
ఐపీఎల్ రాబోయే ఎడిషన్ కోసం మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను యాడ్ చేయనున్నారు. ప్రస్తుతమున్న జట్లు ముగ్గురు నుంచి నలుగురు వరకూ ప్లేయర్లను జట్టులో ఉంచుకోవచ్చు. బీసీసీఐ సెట్ చేసిన నవంబర్30
Morris sold to Royals for Rs. 16.25 crore : ఐపీఎల్ వేలంలో సౌత్ ఆఫ్రికన్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ అదరగొట్టేశాడు. వేలంలో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్ల భారీ ధర పలికాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ క్రిస్ మోరిస్ను దక్కించుక�