Home » IPL Auction
వేలం మొత్తంలో 204ప్లేయర్లను(67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) కొనుగోలు చేసి వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు. ఐపీఎల్ 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది.
కొద్ది వారాలుగా శ్రేయాస్ అయ్యర్ ను బెంగళూరు కెప్టెన్ గా ఎంపిక చేస్తుందని వచ్చిన ఊహాగానాలకు బ్రేక్ పడింది. జట్టు మొత్తంలో అధికంగా వెచ్చించి కొనుగోలు చేసింది అయ్యరే.
వేలంలో అధికంగా వెచ్చించింది మహ్మద్ షమీకి మాత్రమే. అతనితో పాటుగా విదేవీ ప్లేయర్ ఫెర్గ్యూసన్ కు రూ.10కోట్లు కేటాయించారు. పాండ్యా కెప్టెన్సీలో టోర్నీకి రెడీ అవుతుంది.
సంజూ శాంసన్ జట్టులో అంటిపెట్టుకున్న రాజస్థాన్.. బెంగళూరు వేదికగా ప్రసిద్ కృష్ణ లాంటి ప్లేయర్ ను కొనుగోలు చేసింది. 15దేశాలకు చెందిన 600ప్లేయర్లను 217స్లాట్ల కోసం వేలం నిర్వహించారు.
బెంగళూరు వేదికగా పంజాబ్ జట్టు కీలక ప్లేయర్లను కొనుగోలు చేసింది. మయాంక్, ధావన్ పెద్ద మొత్తంలో తీసుకుంటున్న ప్లేయర్లు కాగా కెప్టెన్ పేరు అధికారికంగా కన్ఫామ్ కాలేదు.
2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టు కీలక ప్లేయర్లను కొనుగోలు చేసినప్పటికీ విరాట్ కోహ్లీకే ఎక్కువ మొత్తం చెల్లిస్తుండగా కెప్టెన్ పేరు త్వరలో...
రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో జట్టు సిద్ధమైనట్లే.
రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా పది ఫ్రాంచైజీలకు జట్లలో భారీ మార్పులు కనిపించాయి.
రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా పది ఫ్రాంచైజీలకు జట్లలో భారీ మార్పులు కనిపించాయి.
బెంగళూరు వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కు ముందు ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13 రెండ్రోజులు జరిగిన వేలంలో షాకింగ్ అమ్మకాలను చూశాం. ఐపీఎల్ లో సత్తా చాటినప్పటికీ...