Home » IPL Auction
ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగావేలాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2025 సీజన్కు ఇప్పటి నుంచే అన్ని జట్లు సిద్ధమవుతోంది.
ఇప్పటి వరకు జరిగిన వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు ఎవరో ఓ సారి పరిశీలిద్దాం..
IPL auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
IPL 2024 auction : క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. వన్డే ప్రపంచకప్ తరువాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు సన్నాహాకాలు మొదలు కానున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు ఈ ఏడాది ఆఖరిలో వేలం ప్రక్రియను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంద�
ఈ మినీ వేలంకు సంబంధించి ప్రాంచైజీలు.. ఇంకా అరంగ్రేటం చేయని కొంతమంది దేశీ ఆటగాళ్ల కొనుగోలుపై అధికశాతం దృష్టిసారించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాంచైజీల వద్ద తక్కువ డబ్బు ఉండటమే కారణంగా తెలుస్తోంది.
ఐపీఎల్-2023 కోసం త్వరలో మినీ వేలం జరగనుంది. ఈ నెల 23న కేరళలోని కోచిలో ఐపీఎల్ మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్లోని పది జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి.
ఇండియన్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఐపీఎల్ బ్రహ్మరథం పట్టింది. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. ఇషాన్ ను దక్కించుకోవాలనే పంతంతో కనిపించింది ముంబై ఇండియన్స్.
రెండ్రోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సురేశ్ రైనా, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ కు మొండిచేయి చూపించారు ఫ్రాంచైజీలు. మరోవైపు ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ లు భారీ ధరలు..
రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. వేలం మొత్తంలో 204ప్లేయర్లను(67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) కొనుగోలు చేసి వేలం ప్రక్రియను