Home » irregularities
irregularities in Vijayawada Durgamma temple : విజయవాడ దుర్గమ్మ గుడిలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏసీబీ నివేదికల ఆధారంగా అక్రమార్కులకు చెక్ పెడుతోంది. మొత్తం 16 మందిపై దేవాదాయ శాఖ వేటు వేసి హెచ్చరికలు జారీ చేసింది. ప్రఖ్యాత కనకదుర్గ�
Punjab and Haryana godowns : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ పంజాబ్, హర్యానాలో సీబీఐ దాడులు హాట్ టాపిక్గా మారాయి. రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో 45 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన గోదుమ, వరి న�
irregularities in the distribution of flood relief : వరదసాయం పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు అంగీకరించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాసిన లేఖను హైకోర్టు పిల్గా విచారణకు స్వీకరించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అవ�
Trishul company irregularities : జేసీ దివాకర్ రెడ్డి.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు.. తన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే జేసీ.. తన సిమెంట్ కంపెనీ త్రిశూల్తో మరోసారి వార్తల్లోకెక్కారు.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి జేసీ అక�
ఎవరైనా దౌర్జన్యంగా భూములు లాక్కుంటే, కబ్జాలకు పాల్పడితే, ప్రభుత్వ భూములను బడా బాబులు హస్తగతం చేసుకుంటే… న్యాయం చేయాలని, భూములను కాపాడాలని మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారి ఎమ్మార్వో దగ్గరికి వెళ్తాము. కానీ కాపాడాల్పిన ఆయనే కాజేస్తే ది�
అవును ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటాన్నయనే విషయాన్ని యాప్ ద్వారా ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేయవచ్చు. అవినీతి, అక్రమాలు లేకుండా చేయాలని సీఎం జగన్ యోచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధానమైంది…ఎన్నికలు..కానీ..డబ్బు, మద్యం ప్రలోభ పె�
గాంధీ ఆస్పత్రిలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఆస్పత్రిలో అక్రమాలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం (ఫిబ్రవరి 15, 2020) నిర్వహించనున్నారు.
రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్ళపల్లి మండలములోని మధ్య మానేరు ముంపు గ్రామాల పరిహారం చెల్లింపుల్లో …అక్రమస్వాహాల పర్వం కొనసాగుతూనే ఉంది. అక్రమార్కుల చేతివాటానికి అవినీతి అధికారుల అండదండలు కూడా తోడవడంతో వారు ఆడిందే ఆటగా, పాడిండే పాటగా త�
దేశ వ్యాప్తంగా ఇనుప ఖనిజ మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈమేరకు న్యాయవాది ఎంఎల్ శర్మ ఏప్రిల్ 16 మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.