-
Home » Isolation Ward
Isolation Ward
Fire Accident : సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
November 25, 2021 / 08:40 AM ISTసిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
ఇద్దరికీ పాజిటివ్..యువతిపై డాక్టర్ లైంగిక వేధింపులు
July 28, 2020 / 02:40 PM ISTకరోనా వచ్చిన వారిపై కనికరం చూపాల్సింది పోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అందులో వైద్యులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది వైద్యులు చేస్తున్న తప్పుడు పనులకు వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. దేశ రాజధానిలో కరోనాతో…
Amitabh, Abhishek లు మరో వారం రోజులు ఆసుపత్రిలోనే
July 15, 2020 / 07:12 AM ISTబాలీవుడ్ ను కరోనా భయపెడుతోంది. అగ్రతారలు కూడా వైరస్ బారిన పడుతున్నరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లకు కరోనా…
పాన్ మసాలా కోసం ఆసుపత్రి నుంచి కరోనా రోగి పరారీ, కుటుంబం మొత్తం క్వారంటైన్
July 14, 2020 / 09:26 AM ISTకరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో, ప్రాణాంతకమో అంతా కళ్లారా చూస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కాటేస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు తీస్తుంది. అందుకే కరోనాతో గేమ్స్ వద్దు చాలా…
Coronavirus ఐసోలేషన్ వార్డులోని మహిళపై రేప్.. రెండ్రోజులు డాక్టర్ అఘాయిత్యం
April 10, 2020 / 01:39 PM ISTబీహార్ లోని గయా ప్రాంతంలో దారుణం జరిగింది. మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో ఉన్న మహిళను రెండ్రోజుల పాటు రేప్ చేయడంతో అతిగా రక్తస్రావమై మృతి చెందింది. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
హ్యాట్సాఫ్ : కరోనాను జయించిన కేరళ నర్సు…తిరిగి విధుల్లో చేరేందుకు ఉత్సాహం
April 5, 2020 / 02:26 PM ISTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కేరళకు చెందిన రేష్మా మోహన్ దాస్ అనే ఓ నర్సు విజయవంతంగా తిప్పి కొట్టి దానిపై విజయం సాధించింది. గుండె ధైర్యం మెండుగా ఉన్న ఆ నర్సు కరోనా…
కేరళలో ఒకే కుటుంబంలో ఐదుగురికి నెగటీవ్.. ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జి.. చప్పట్లు కొడుతూ ఇంటికి పంపిన ఆస్పత్రి సిబ్బంది
March 31, 2020 / 03:30 AM ISTకరోనా వైరస్ బారినుంచి ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. వారికి రెండుసార్లు కరోనా టెస్టులు నిర్వహించగా నెగటీవ్ అని తేలడంతో వారిని డిశ్చార్జీ చేసి ఇంటికి పంపించారు. దాంతో ఆస్పత్రి ప్రాంగణంలో…
దేశంలో 14 గంటలు..తెలంగాణాలో 24 గంటలు
March 22, 2020 / 01:34 AM ISTకరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. అందులో భాగంగా..2020, మార్చి 22వ తేదీ ఆదివారం స్వచ్చందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకి…
ఇండియాలో కరోనా @ 258 కేసులు
March 21, 2020 / 04:08 AM ISTదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 55 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 258కి చేరింది.…
హైదరాబాద్ ఎల్బీనగర్ లో కరోనా కలకలం
March 21, 2020 / 03:52 AM ISTహైదరాబాద్ ఎల్బీనగర్ చింతల్ కుంట దగ్గర కరోనా అనుమానితుడు కలకలం రేపాడు. కరోనా అనుమానితుడు నాని భీమవరం బస్సు ఎక్కేందుకు వెళ్లాడు. నాని చేతికి కరోనా స్టాంప్