Home » isro chairman
దీంతో భారత్ వెంటనే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.
2040 నాటికి తొలిసారిగా చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపాలని యోచిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.
ప్రస్తుతం కాలంలో అధునాతన టెక్నాలజీ ఒక వరం. కానీ, అదే సమయంలో ముప్పుకూడా పొంచిఉందని ఇస్రో చైర్మన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి
హాట్ టాపిక్గా ఇస్రో చైర్మన్ జీతం
చంద్రయాన్ -3 విజయంతో చరిత్ర సృష్టించిన ఇస్రో ఇప్పుడు మరో భారీ మిషన్ కు సన్నద్ధమయింది. సూర్యుడి రష్యాలను శోధించేందుకు సిద్ధమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆధిత్య ఎల్ -1 ప్రయోగాన్ని చేపట్టబోతుంది.
ఎస్.సోమనాథ్ ప్రముఖ రాకెట్ శాస్త్రవేత్త. ఇస్రో చైర్మన్. PSLV, GSLV, LVM3 వంటి పలు ప్రయోగాల్లో వాహనాల రూపకల్పనలో ఆయన దోహదపడ్డారు. అయితే ఆయన జీతం ఎంత? ఇచ్చే ప్రోత్సాహకాలు..ప్రయోజనాలు ఏంటి?
భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023 ఎల్లప్పుడూ బంగారు అక్షరాలతో చెక్కబడి ఉంటుందని ప్రధాని అన్నారు.
రీతూ కరిధాల్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో తన కెరీర్ ను ప్రారంభించింది. 2007లో ఆమెకు ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది.
ఇస్రోకు అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది.
గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు చంద్రయాన్-3 కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 2.35 నిలకు చంద్రయాన్-3 రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు.