Home » ISRO chief Somanath
ఇస్రో శాస్త్రవేత్తలు మూన్ మిషన్ ప్రాజెక్టును ట్రాక్ ఎక్కించి.. చంద్రునిపై మానవుడు అడుగుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు కావాల్సిన ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటోంది ఇస్రో.
భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 విజయం దిశగా దూసుకెళ్తోంది. 2024 జనవరి 6న ఆదిత్య ఎల్1 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకుంటుంది.
ఒక సంస్థలో ఉన్నత హోదాకు చేరుకోవాలంటే అనేక సవాళ్లను అదిగమించాల్సి ఉంటుంది. నా జీవితంలోనూ అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.
మన దేశం చాలా శక్తివంతమైన దేశం. ఇది మీకు అర్థమైందా అంటూ విద్యార్థులను ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రశ్నించారు. దేశంలో మన జ్ఞానం, మేధస్సు స్థాయి ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని పేర్కొన్నారు.
చంద్రుడి ఉపరితలంపై రోవర్ నెమ్మదిగా కదులుతుంది. దీనికి ప్రధాన కారణం ఉంది. రోవర్ సెంటీమీటరు వేగంతో కదలడానికి చంద్రుడి ఉపరితలంపై పరిస్థితులే కారణమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి ర్యాంప్ తెరుచుకుని అందులో నుంచి చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ చేరుకోవడం వీడియో కనిపిస్తుంది.