Home » issues
భారీ మెజార్టీతో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనేక సంచలన నిర్ణయాలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేసమయంలో మోడీ సర్కార్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక భయాందోళనలకు దారి తీస్తున్నాయి. విపక్షాలను ఎప్
సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా గురునానక్ స్మారక నాణేన్ని పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. 50 రూపాయలు విలువైన ఈ నాణెంతో పాటు, రూ.8 విలువ చేసే పోస్టల్ స్టాంప్ కర్తార్పూర్ సాహిబ్లో యాత్రికులకు అందుబాటులో ఉంచుతామని తెలి�
బ్రిటన్ లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల హక్కులు కాపాడాలని, భారతీయ విద్యార్థుల వీసాకి సంబంధించిన ఇష్యూస్ ని తర్వగా పరిష్కరించేలా చూడాలని బ్రిటన్ సర్కార్ ని కోరింది భారత ప్రభుత్వం. రెండు దేశాల మధ్య ద్వైపాక్షి్ చర్చల సమయంలో..యూకే హోమ్ ఆఫ�
ఏపీ రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. విధి విధానాలను, నిబంధనలపై జీవో జారీ చేసింది దానికి సంబంధించిన శాఖ. ఏజెన్సీలో వైన్ షాపు ఏర్పాటుకు అక్కడి గ్రామ సభ అనుమతి తప్పనిసరిగ�
ఫోని తుఫాన్ ఎఫెక్ట్ ఎవరెస్ట్ శిఖరాలను తాకింది. ఒడిశా రాష్ట్రం పూరీ దగ్గర 200 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన తర్వాత.. ఈ గాలులు ఉత్తరభారతం వైపు వెళ్లాయి. ఎవరెస్ట్ ను గాలులు తాకిన సమయంలోనూ తీవ్రత 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. దీంతో ఎవరెస్ట్ బేస్ క్యా�
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ కి మరో షాక్ తగిలింది. వీడియోకాన్ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంకు రుణాల కేసులో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధుత్ లకు వ్యతిరేకంగా సీబీఐ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. 3వే