Home » Jagan govt
వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ స్థలాల్లో చవితి వేడుకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. మేజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోం�
Glass Door : ఏపీలో స్థానిక పంచాయతీ ఎన్నికల రగడ నెలకొంది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వార్ కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ముందుకు వచ్చారు. ఇందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే…రాష్ట్ర ఎ�
Swaroopanandendra Saraswati birthday : విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలకు రెడీ అవుతున్నారు. ఈనెల 18న ఆయన జన్మదినం. స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినాన్ని పురస్కరించుకున్ని అన్ని ఆలయాల్లో వేడుకలు నిర్వహించాలని ఏపీ దేవాదాయశాఖ నిర్ణయం తీస�
Commodities for AP flood victims : ఏపీలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సరుకులు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారానికి పైగా వరద ముంపులో ఉన్న ఫ్రాంతాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఏప
Andhra Pradesh Police : ఏపీ రాష్ట్రంలో ప్రజల మేలు కోసం సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా మహిళల రక్షణ కోసం తగన చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా భారతదేశంలోనే మొదటిసారిగా ఓ యాప్ ను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుస
మూడు రాజధానుల అంశం (పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు) స్థానిక హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుండడంతో జోక్యం చేసుకోలేమని చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత�
హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ తో జగన్ సర్కార్ అవగాహన ఒప్పందాలు చేసుకుంది. మహిళ స్వయం సాధికారిత దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకొంటోంది. అందులో భాగంగా..2020, జులై 03వ తేదీ స
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. ఏపీ ప్రభుత్వపై ఆయన ఫైర్ అయ్యారు. ఏపీలో దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. రాజమండ్రిలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం అ
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. ఇకపై నెలవారీ వేతనాలను సకాలంలో అందించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వ�