Home » Jagan govt
ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా హామీలిచ్చారు. ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. తానిచ్చిన హామీల్లో ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మరో హామీ తెర మీదకు వచ్చింది. రాష్ట్రంలో 13 జిల్లా�
రాజకీయ ప్రత్యర్ధులకు ముకుతాడు వేయటం రాజకీయాల్లో సహజంగా జరిగే తంతు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలను, ఆ పార్టీ నేతలను దెబ్బ తీయాలనుకోవటం రాజకీయాల్లో కామన్. గతంలో టీడీపీ ప్రభుత్వమైనా.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమైనా చేస్తున్నది అదేనంటు
లాక్ డౌన్లో మరిన్ని మినహాయింపులనిస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా చోట్ల షాపులను తెరుచుకోవచ్చునని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటలకు అన్ని షాపులు తెరుచుక�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి ప్రాంతంలో కూల్చివేసిన ప్రజావేదిక పరికరాలను వేలం వేయాలని ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) సిద్ధం అయ్యింది. ఉండవల్లిలోని చంద్రబాబ
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. అదనపు డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో
జనసేనాని పవన్ కల్యాణ్ ఈ మధ్య చీటికిమాటికీ ఢిల్లీకి వెళ్తున్నారు. ఏపీ రాష్ట్ర బీజేపీ నేతల కంటే ఎక్కువ సార్లు ఆయనే వెళ్లి రావడం చూస్తున్నాం. అయితే.. ఈమధ్య రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ కొత్త పల్లవి మొదలుపెట్టారు పవన్. �
మూడు రాజధానుల వ్యవహారం ప్రతిపక్ష పార్టీలకు పెద్ద తలనొప్పిలా తయారైంది. ఈ తరుణంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపైనే అందరి దృష్టి నిలిచింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని తెలుగు�
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉద్యమం ఉదృతంగా సాగుతుంది. రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మహిళల పాదయాత్రకు తెలుగుదేశం నేతలు హాజరయ్యే అవకాశం ఉండడంతో విజయవాడ నగరంతో పాటు వివిధ
అమరావతి వద్దు, విశాఖే ముద్దు.. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ నియమించిన ఏ రిపోర్టు అయినా చెప్పొచ్చేది ఇదే. అసెంబ్లీలో ముందుగా ప్రకటించినట్లుగానే ఇప్పటికి రెండు కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ ఏంంటంటే.. రాష్ట్రంలో మూడు రాజధానులు. జగన్ కోరుకున్నది.. కోరుకునే�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వస్తుంటే వైసీపీ నాయకులు తనను ఆపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. తనను ఆపాలని చూస్తే చేతులు ముడుచుకు�