Home » Jagan
బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం జగన్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త జ్యోతిరావు గోవిందరావు ఫులే 129వ వర్థంతి సభలో సీఎం జగన్ పాల్గొన్ని ప్రసంగ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష పరిరక్షణ పేరుతో పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దీనిపై ఇప్పటికే మన
ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టు వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల
నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈసందర్భంగా సీఎం జగన్ గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొమనాపల్లి వేదికగా YSR మత్స్యకార భరోసా పథకం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ ద�
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా జగన్ సర్కార్ మరో అడుగు వేసింది. ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష
ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి విమర్శలు కురిపించారు. నవ రత్నాల పేరుతో నవ రంధ్రాలు మూసి వేశారని ఎద్దేవా చేశారు. ఎవ్వరూ మాట్లాడకూడదని నోరు మూయించే అందరి నోరు మూయించే పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నాని మండిపడ్డారు. ప్రభుత్వం ర�
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సంధర్భంగా జనసేన నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు మనందరం ఒకసారి కడప జిల్లా పులివెందులలో పర్యటనకి వెళ్దాం అని అన్నారు పవన్ కళ్యాణ్. కేవలం రాజకీయ లబ�
జగన్ మోహన్ రెడ్డి తనను వ్యక్తిగతంగా విమర్శించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలకు కష్టాలు ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా తిడతారా? అంటూ విమర్శించారు. వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నా.. తెలుగుదేశం నాయకులను తిడితే వాళ్
‘స్పందన’కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అన్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్�
ఏపీలో పేద విద్యార్దులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యాకోర్సులు చదివే పేద విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఈ సంవత్సరమే ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజ్ రీయింబర్స్