Home » Jagan
గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఈ విషయంపై విపక్షాలు విమర్శలపై సీఎం జగన్ స్పందించారు. విజయవాడలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే వేరువేరుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద వర్గాల విద్యార్ధులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు బాగుండాలనే ఉద్ధ
రోడ్లు భవనాల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఇసుక విషయంలో విపక్షాలు రాద్దాంత చేస్తున్నాయనీ..ఇసుక సమస్య తాత్కాలికమని అన్నారు. 265కి పైగా ఇసుక రీచుల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయనీ మిగతావన్నీ వరద నీటిలో ము�
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుని కేబినేట్లో ఆమోదం తెలిపిన పథకం అమ్మ ఒడి పథకం. ప్రతి సంవత్సరం పిల్లల తల్లులకు అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. దానికి కేబ
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. సినిమాపై వస్తున్న కాంట్రవర్శిలపై దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 10టీవీ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన వర్మ.. సినిమా ఎవరి కోసమో ఎవరినో డీగ్రేడ్ చేయాలని తీసిన సినిమా కాదు అన్నారు. ఈ సినిమాలో రియల్ లైఫ్ క�
ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, వంశధార సహా కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపై సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సంవత్సరం వర్షాలు విస్తారంగా కురిశాయనీ..అయినా ఇంత వరకూ చాలా వరకూ ప్రాజెక్టు పూర్తిగా నిండలే�
సీనియర్ పాత్రికేయులు,విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి(80) గారు ఇవాళ(అక్టోబర్-28,2019)ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో హైదరాబాదులో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రాఘవాచారి గారి ఏపీ సీఎం జగన్ �
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో ప్రభుత్వం ఎందుకు కమిటీల పేరుతో ఆలస్యం చేస్తుందంటూ నిలదీశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించాం. �
ఏపీ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం(20 అక్టోబర్ 2019) జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అ�
గ్రామ సచివాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై బీజేపీ నేత సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం కరెక్ట్ కాదన్నారు. వెంటనే ఆ