Jagan

    ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రుల సమావేశం: అజెండా ఇదే

    September 23, 2019 / 01:14 AM IST

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇవాళ(23 సెప్టెంబర్ 2019) సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై వారు చర్చిస్తారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎ�

    జగన్ వ్యక్తిగత హాజరు పిటీషన్ స్వీకరించిన సీబీఐ కోర్టు

    September 20, 2019 / 11:10 AM IST

    అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రి విధుల్లో ఉన్నానని, అధికారిక పనుల్లో బిజీగా ఉండడం వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తన పిటీషన్ లో కోరారు. ఈ క్రమంలో �

    కోడెల మృతిపై సీఎం జగన్ దిగ్ర్భాంతి..కుటుంబ సభ్యులకు సానుభూతి

    September 16, 2019 / 09:18 AM IST

    టీడీపీ సీనియర్‌ నేత..ఏపీ  మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కోడెలది సుదీర్ఘ రాజకీయ జీవితమన్నసీఎం జగన్ కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.    Chie

    YSR రైతు భరోసా పథకానికి వీరు అనర్హులు

    September 16, 2019 / 02:28 AM IST

    ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతోంది. ప్రధానంగా YSR రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. విధి విధానాలను దాదాపుగా ఖరారు

    సీఎం జగన్‌కు గంటా లేఖ : సిట్ నివేదిక బయటపెట్టాలి

    September 7, 2019 / 09:43 AM IST

    విశాఖ భూ కుంభకోణాల వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వం సిట్ వేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు వేడి చల్లరలేదు. అప్పటి ప్రభుత్వం సిట్ నివేదిక బయట పెట్టకపోవడం.. ఇప్పటి ప్రభుత్వం మరో సిట్‌ను నియమించడం..ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ�

    రాష్ట్రంలో తుగ్లక్ పాలన: అన్నం వడ్డించి.. హెల్మెట్ లు పంచిన నారా లోకేష్

    September 4, 2019 / 08:37 AM IST

    తెలుగుదేశం నాయకులు.. మాజీ మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి పుట్టిన రోజు సందర్భంగా నర్సీపట్నం వెళ్లిన నారా లోకేష్ కు అక్కడి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నర్సీపట్నం చేరుకున్న తర్వాత లోకేష్

    ఏపీ ప్రభుత్వం నిర్ణయం: మూడు కులాలకు ప్రత్యేక కార్పోరేషన్లు

    August 26, 2019 / 04:26 AM IST

    ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తానని ప్రకటించిన సీఎం జగన్.. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా తన హామీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ని�

    దేశం గర్వపడేలా చేసింది…పీవీ సింధుకి ప్రశంసల వెల్లువ

    August 25, 2019 / 01:46 PM IST

    BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింధు విజయంపై క్రీడాకారులు,ప్రముఖులు,పలు రాష్ట్రాల సీఎంలు,సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఇది ఫ్రౌడ్ మూమెంట్ అంటున్నారు.

    ఏపీలో 4 రాజధానులు…సీఎం జగన్ చెప్పారంటూ టీజీ సంచలన వ్యాఖ్యలు

    August 25, 2019 / 11:59 AM IST

    ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని మారుస్తామని బీజేపీ నాయకులతో ఏపీ సీఎం జగన్ చెప్పారని, ఆ విషయాన్ని వాళ్లే తనకు చెప్పారన్నారు. ఈ

    ప్రభుత్వం ఏర్పాటుపై జగన్ కు పిలుపు.. శపిస్తే నాశనం అంటూ కేటీఆర్ కు కేఏ పాల్ వార్నింగ్

    May 7, 2019 / 10:38 AM IST

    కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోయేవారా? అని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్. నేను శాపం పెడితే నాశనం‌ అయిపోతారని, గొడవలొద్దని కేఏ పాల్ హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ శాంతిమార్గంలో కలసిరావాలని, తెలంగాణలో  23 �

10TV Telugu News