Jagan

    చిరంజీవిపై పోస్ట్ నేను పెట్టలేదు : చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

    October 12, 2019 / 07:56 AM IST

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి భేటికి సంబంధించి తాను అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్పందించారు. తన పేరుతో ఎవరో తప్పుగా ప్రచారం చే

    జగన్ ప్లేస్‌లో జూనియర్ ఎన్టీఆర్: సచివాలయంకు పసుపు రంగులు

    October 12, 2019 / 06:44 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకుని వచ్చిన గ్రామ సచివాలయాలకు రంగులు మార్చుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగును ప్రభుత్వం వేయిస్తుండగా.. ఇటువంటి ఘటనలపై ప్రతిప�

    వైయస్‌ఆర్‌ కంటి వెలుగు: 5.40 కోట్ల మందికి ఉపయోగం

    October 10, 2019 / 08:42 AM IST

    అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినవైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తొలి దశలో 70లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించనుంది ప్రభుత్వం. కంటి వెలుగ�

    జగన్ లో ఫిడెల్ కాస్ట్రో .. గొర్రెల్లాగా టీడీపీలో చేరాం: జూపూడి

    October 8, 2019 / 07:09 AM IST

    తెలుగుదేశం పార్టీకి షాకిచ్చారు మరో సీనియర్ నేత. ప్రకాశం జిల్లా సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా రాజాకీయ అరంగేట్రం

    ఏం చర్చించారో చెప్పాలి : మోడీతో జగన్ భేటీపై టీడీపీ విమర్శలు

    October 6, 2019 / 10:16 AM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ కావడంపై టీడీపీ పలు ప్రశ్నలు, విమర్శలు సంధిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై చర్చించేందుకు జగన్..ఢిల్లీకి వెళ్లి..ప్రధాని..కేంద్ర మంత్రులను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. 2019, అక�

    సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

    October 1, 2019 / 06:47 AM IST

    సీఎం జగన్‌కు మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని లేఖలో కోరారు ఆయన. ఉపాధి హామీ పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ.. కూలీలలకు బిల్లులు ఇవ్వటంలేదని ప్రస్తావించారాయన. కష్టపడిన కూలీలకు డబ్బులు

    ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు : షాక్‌లో మందుబాబులు 

    October 1, 2019 / 06:36 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో మందుప్రియులు అంతకంటే ఎక్కువ షాక్ కు గురవుతున్నారు.  ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించింది.  స్వదేశీ, విదేశీ మద్యం బాటిల్స్ పై మినిమమ్ గా రూ.10 నుంచి రూ.250 వరకు

    కోడెలకు ధైర్యం చెప్పా.. వైసీపీ వేధించింది: చంద్రబాబు

    September 30, 2019 / 02:04 PM IST

    తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత కోడెల శివప్రసాద్ రావు సంస్మరణ సభను గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించారు తెలుగుదేశం నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కోడెల విగ్రహానికి పూలు సమర్పించి నివాళులు అర�

    మావోలకు దెబ్బ : బుల్లెట్ గాయాలతో దొరికిపోయిన అగ్రనేత భార్య

    September 28, 2019 / 11:10 AM IST

    మావోయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగలింది. దళంలో కీలక మహిళా మావోయిస్టు పోలీసులకు చిక్కింది. గాలికొండ-గుత్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేత సాకె కళావతి అలియాస్‌

    బ్రహ్మోత్సవాలకు రండి…కేసీఆర్ కు జగన్ ఆహ్వానం

    September 23, 2019 / 03:04 PM IST

    హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఇవాళ(23 సెప్టెంబర్ 2019) తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వాన పత్రికను అందజే�

10TV Telugu News