Home » Jagan
ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడాలంటే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాలనీ..అందుకే ‘దిశ చట్టాన్ని’ తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. సమాజంలో మార్పు రావాలన్నారు. ఆడవారి జోలికి వస్తే కఠిన శిక్షలు పడతాయని భయం వ్యవస్థలో రావా�
తన ప్రేమను అంగీకరించలేదనీ..మరొకరితో పెళ్లికి సిద్ధపడిందనే అక్కసుతో ఓ యువతికి తాళి కట్టేశారు ఓ యువకుడు. బస్సులో వెళుతుండగా అదే బస్సు ఎక్కిన సదరు యువకుడు ఆమె మెడలో బలవంతంగా తాళిని కట్టేశాడు. ఈ ఘటన తమిళనాడు తిరుపత్తూరు జిల్లా ఆంబూరు శాండ్�
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులకు కేవలం మూడు వారాల్లో ఉరి శిక్ష పడాలని, అలాంటి చట్టాలు రావాలన్నారు సీఎం జగన్. షాద్ నగర్లో జరిగిన దిశ హత్యాచార ఘటనను ఉటంకిస్తూ..అత్యాచారాలకు..హత్యలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులకు మూడు వారాల్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నేడు(09 డిసెంబర్ 2019) ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులపై చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అసెంబ్లీ సమావేశాలకు సిద్ధ
వైసీపీ వాళ్లు తనకు చెతులెత్తి దండం పెట్టాలని, ప్రధాని దగ్గరకి, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి ముగ్గురం కలిసి పోటీ చేసి ఉంటే ఇప్పుడు అవాక్కులు చవాక్కులు పేలుతున్న నాయకులు పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్. స్పెషల్ స్టేటస్
గుంటూరులో సీఎం జగన్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ పక్షాలు పదే పదే నా మతం గురించి..విమర్శలు చేస్తున్నారనీ..వారికి ఇదే నా సమాధానం అంటూ..‘‘మానవత్వమే నా మతం..మాట నిలుపుకోవటమే నా కులం’’ అని అన్నారు. ప్రజలందర�
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కొత్త పథకాలు ఆవిష్కరిస్తున్న సీఎం జగన్.. మరో స్కీమ్ కి శ్రీకారం చుట్టారు. సోమవారం(డిసెంబర్ 2,2019) నుంచి మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే పథకానికి శ్రీకా�
‘జనసేన ఆత్మీయ యాత్ర’ పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడిగే ధైర్యం వైసీపీకి లేదని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ, �
ముఖ్యమంత్రి జగన్ రాజకీయ అడ్డా అయిన కడప జిల్లాలో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో జగన్కు ఏకపక్షంగా విజయం అందించిన కడప జిల్లా పర్యటనలో భాగంగా రైల్వే కోడూరుకు వెళ్లిన పవన్ కళ్యాణ్.. రాయలసీమ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ పైన ఎటువంట�
జగన్ పాలనపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ 6 నెలల పాలనకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనకు తేడా లేదన్నారు.