Home » Jagan
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన జీఎన్ రావు రిపోర్టు.. సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(డిసెంబర్ 20,2019) మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిన జీఎన్
జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. శుక్రవారం (డిసెంబర్ 20) ఆస్పత్రుల్లో ‘నాడు-నేడు’ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్ సెంటర్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, కొత్త నిర్మించే క
రాజధానిని అమరావతి నుంచి మార్చవద్దని..అక్కడే ఉంచాలని మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అన్నారు. అవసరమైతే 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతికి ఆ రోజు జగన్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు.
రాజధాని అమరావతిపై సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు..మహిళలు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ లో మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ..రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని �
మా బాధలు అర్థం చేసుకున్న నాయకుడొచ్చాడని నమ్మాము..నీకు పాలాభిషేకం చేస్తే..మా నోట్లో మట్టి కొడతావా సీఎం జగన్ బాబూ అంటే వాపోతున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలు. మహిళల ఓట్లతో సీఎం అయి ఇప్పుడు వారిని ఆవేదనకు గురిచేయటం సరైందికాదంటున్నార�
జగనన్నా..రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆక్రోశాన్ని అర్థం చేసుకోవా? ఇదే నీ పాలన..ఇదేనా ఓట్లు వేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు నువ్వు ఇచ్చే ప్రతిఫలం అంటూ ఏపీ ఆడబిడ్డలు సీఎం జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ అసెంబ్లీ �
మూడు రాజధానుల ప్రకటనపై ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒక రాజధానికే దిక్కులేదంటూ విమర్శలు గుప్పించిన పవన్.. హై కోర్ట్ కర్నూల్లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్కి వెళ్లాలా? అనంతపురం నుండి ఉద్యో�
ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లి సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం నాడు 11 కీలక బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్టీసీ విలీన బిల్లుతో పాటు ఇంగ్లీషు మీడియం బిల్లును సభలో ప్రవేశ పెట్టే అవకాశముంది. ఆర్టీసీ
వర్మ సినిమా ఫ్లాప్..ఒక పిచ్చి సినిమా తీశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వర్మకు ముంబైలో సినిమాలు లేవు..ఇక్కడ లేవన్నారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం స్కైప్లో మీడియ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ను టీడీపీ ఎమ్మెల్యేల బృందం కలిసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా సీఎం జగన్ వక్రీకరించారంటూ సీఎంపై ప్రివిలైజ్ నోటీస్ ఇచ్చారు ప్రతిపక్ష నాయకులు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి ప్�