Jagan

    జగన్.. నీజాయతి ఉంటే రా : కేఏ పాల్‌పై హత్యకు కుట్ర

    April 7, 2019 / 07:52 AM IST

    తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, తనపై దాడి చేసేందుకు జగన్ మనుషులను పంపించారిని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. భీమవరంలో తనపై అర్ధరాత్రి 12.45 నుంచి ఒంటి గంట మధ్యలో అభిమానులం అంటూ వచ్చిన కొందరు తనపై దాడికి యత్నించారని, వ�

    జగన్ కు రాజకీయాల్లో ఉండే కేరక్టర్ లేదు : చంద్రబాబు

    April 7, 2019 / 06:22 AM IST

    అమరావతి: తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ … రాష్ట్ర అభివృధ్దికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో

    మోడీ ఎత్తుకెళ్లాడు.. చంద్రబాబు దొరకలేదు

    April 7, 2019 / 05:59 AM IST

    ఆంద్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచుతున్నాయి. నిజం తెలుసుకోవడం కోసం మరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు… ఏపీకి పరిశ్రమలు వచ్చాయా? లేదా? అనే విషయమై అన్నీ ప్రాజెక్టుల వద్దకు, పరిశ్రమల వద్దకు వెళ్లానని, టీడీపీ ప్ర�

    యాత్ర సినిమాను టీవీల్లో ఆపండి : ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు

    April 6, 2019 / 05:34 AM IST

    అమరావతి : వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కధ ఆధారంగా నిర్నించిన ” యాత్ర ” సినిమా టీవీ ల్లో ప్రసారం కాకుండా ఆపేయాలని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకష్ణ ద్వివేదిని కోరారు.  ఈ సినిమాను టీవీల్లో ప్రదర్శిస్తే ఎ�

    ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో 

    April 6, 2019 / 02:51 AM IST

    ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ తన మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోను వైసీపీ నేతలు తీర్చిదిద్దారు.

    బెజవాడ నీదా నాదా : ఆ మూడు స్థానాల పరిస్థితేంటీ ? 

    April 5, 2019 / 02:06 PM IST

    ఏపీ రాజకీయ రాజధాని బెజవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో గెలుపెవరిదనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది.

    కుప్పంలో జగన్: బీసీ సీటు గుంజుకున్నాడు.. చంద్రబాబుపై గెలిపిస్తే మంత్రిని చేస్తా

    April 5, 2019 / 06:25 AM IST

    ఎన్నికల ప్రచారంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఇటీవల ప్రతిపక్ష నాయకుడి ఇలాఖా పులివెందులలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించగా..

    2004లో నాన్నకిచ్చారు.. ఇప్పుడు నాకు ఇవ్వండి: జగన్

    April 4, 2019 / 07:34 AM IST

    2004 లో దివంగత నేత నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తనకు కూడా ఒక్క అవకాశం ఇస్తే..

    టీడీపీపై జగన్ అసత్యపు ప్రచారం : దినకరన్

    April 4, 2019 / 06:57 AM IST

    విజయవాడ : టీడీపీపై జగన్ అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేత లంక టీడీపీ నేత లంక దినకరన్ మండిపడ్డారు. రాక్షస ఆనందంతో వచ్చే నిధులను జగన్ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా కోర్టులో కేసులు వేయి�

    అప్పుడే రెచ్చిపోతే ఎలా : జగన్‌ సభలో పోలీసులపై దాడి

    April 4, 2019 / 04:42 AM IST

    కృష్ణా జిల్లా మైలవరం జగన్‌ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసులపైకి చెప్పులు, రాళ్లు విసిరారు. మొదట లాఠీచార్జీ చేసిన పోలీసులు.. చివరికి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోవడంతో దూరంగా వెళ్లిపోయారు. అయినా వైసీపీ కార్యకర్తలు �

10TV Telugu News