Home » Jagan
గుంటూరు : ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేస్తున్న చంద్రబాబుకు…ఐదేళ్ల పాలనలో ప్రజలు గుర్తుకు రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. నవరత్నాల ద్వారా రైతులకు చేరువ కావాలన్నామని తెలిపారు. 21 నెలల క్రితం నవరత్నాలను ప్రకటిస్తే
గుంటూరు : ప్రపంచంలో స్పీకర్ పోస్టును భ్రష్టుపట్టించిన ఏకైక నాయకుడు కోడెల శివప్రసాద్ అని వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. కోడెల శివప్రసాద్ కుటుంబం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సేఫ్ ఫార్మా కంపెనీ పేరుతో నాసిరకమై�
చంద్రగిరిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జగన్...చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనా విరుచుకు పడ్డారు.
మోడీ ఒకవైపు.. కేసీఆర్ ఒకవైపు ఆంధ్రులపై కుట్రలు చేస్తుంటే.. జగన్ వాళ్లు చెప్పినట్లు వింటున్నాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.
కేసుల కోసం మోడీతో.. ఆస్తుల కోసం కేసిఆర్తో జగన్ లాలూచీ పడ్డారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. పోలవరంపై పదేపదే కేసులు వేసే కేసిఆర్తో జగన్ చేతులు కలుపుతారా? అంటూ విమర్శించారు. పోతిరెడ్డిపాడు నిలిపివేయాలనే టీఆర్ఎస్తో జగన్ లాలూచీ ప�
చిత్తూరు : తనను భల్లాలదేవుడితో పోల్చిన ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ ని భల్లాలదేవుడిగా, మోడీని బిజ్జలదేవుడిగా అభివర్ణిచారు. ఏపీ ప్రజలే బాహుబలి అని అన్నారు. ”ఆంధ్ర ప్రజలు బాహుబలి అయితే జగన్ భల్లాలదేవుడు. ఈ విలన్ కు త�
సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఏపీలోని వైసీపీ పార్టీకి స్టార్స్ క్యూ కడుతున్నారు.
రాష్ట్రంలో చంద్రబాబుకు అమ్ముడుపోయిన మీడియా సంస్ధలతో ప్రతి రోజూ యుద్ధం చేస్తున్నానని వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సినీ నటుడు, వైసీపీ నాయకుడు, మోహన్ బాబు చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు భారీగా ఉన్నాయి. 2019, ఏప్రిల్ 1వ తేదీ సినీ, టీవీ రంగాలకు చెందిన పలువురు నటీనటులు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. సినీ నటి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు అయిన హేమను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అ�