Home » Jagan
ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్ని టార్గెట్ చేశారు జగన్ సోదరి షర్మిల. లోకేష్పై పంచ్ డైలాగ్లు విసురుతూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు సీఎం అయిన తరువాత ఎన్ని ఉద్యోగాలు ఊడాయో చెప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. తాము అధికారంలోకి వస్తే మాత్రం 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చారు. ఆయన హాయంలో ఎన్నో మోసాలు..కుట్రలు జరిగాయని చెప్పుకొచ్చారు. పొదుపు సంఘాల అప్ప�
కడప జిల్లా రాజకీయాలను శాసించిన నేత మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో డీఎల్ రవీంద్రా రెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా డీఎల్ రవీంద్రారెడ్డి జగన్పై �
ఏపీలో వైసీపీకి ఓటు వేస్తే…కేంద్రంలో మోడీకి ఓటు వేసినట్లేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మోడీ వల్ల అందరికీ దు:ఖమే అని తెలిపారు. దేశం బాగుండాలంటే మోడీ మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు. మోడీని ఓడించాలని పిలుపు ఇచ్చారు. మైలవరంలో ట
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఊరికి కనీసం ఐదు ఇళ్లు కూడా కట్టించలేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్.. కేసీఆర్ కు తాకట్టు పెట్టారని నారా లోకేష్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్లో జగన్ అరాచకాలు సృష్టిస్తున్నాడని..ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి..10రోజులు మాత్రం కష్టపడండి..అంటూ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు ధైర్యం నూరిపోస్తున్నారు. ముగ్గురు IPS అధికారులను కేంద్ర ఎన్నికల
ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో నేతల మధ్య మాటల హీట్ పెరిగిపోయింది. ప్రచారంలో భాగంగా విమర్శలు దాడి పెంచిన నేతలు.. ట్విట్టర్ వేదికగా కూడా మాటల యుద్దం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై ముఖ్యమంత్రి చంద్రబా�
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ బాణం.. చెల్లెలు వైఎస్ షర్మిల ఆ పార్టీ తరుపున ప్రచారం చేసేందుకు సిద్దమయ్యారు. మార్చి 29వ తేదీ నుంచి వారు ఎన్నికల ప్రచారంను ఉదృతం చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని