Jagan

    పోలీసులకు వీక్ ఆఫ్ : జ‌గ‌న్ హామీ

    March 25, 2019 / 01:55 PM IST

    రోడ్డు పక్కన కులవృత్తులు చేసుకుంటున్నవారందరికీ తాము అండగా ఉంటానని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.తాము అధికారంలోకి వస్తే రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు.గుర్�

    బాబు,జగన్,పవన్ కుట్ర చేశారు : పాల్ నామినేషన్ తిరస్కరణ

    March 25, 2019 / 12:36 PM IST

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కు గట్టి షాక్‌ తగిలింది. నామినేషన్ల గడువుకు సోమవారం చివరితేదీ కావడంతో భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కేఏ పాల్ అక్కడికి వెళ్లారు. అయితే నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధి�

    కేసీఆర్ వెయ్యి కోట్లు చంద్ర‌బాబు చూశాడా

    March 25, 2019 / 11:36 AM IST

    తాడిపత్రి : తెలంగాణ సీయం కేసీఆర్ తనకు వెయ్యికోట్లు ఇవ్వటం చంద్రబాబు నాయుడు చూశారా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తన పార్లమెంట్ సభ్యులతో మద్దతిస్తానని కేసీఆర్ అంటే, వైసీపీ కిమద్దతిచ్చినట్లు చంద్రబాబు అబద్ద�

    కసి తీర్చుకోవాలి : ఏపీ పేరెత్తాలంటే కేసీఆర్ భయపడాలి

    March 25, 2019 / 10:49 AM IST

    సత్యవేడు : చిత్తూరు జిల్లా సత్యవేడు ఎన్నికల ప్రచారంలో సీఎంచంద్రబాబు మాట్లాడుతు..ఏపీని ఇబ్బంది పెడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పై కసి తీర్చుకోవాలనీ..ఏపీ పేరు ఎత్తాలంటే కేసీఆర్ భయపడేలా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. తెలంగాణలో �

    జగన్ నా అన్న.. నా రక్తం : మంచు ఫ్యామిలీ వీరవిధేయత

    March 25, 2019 / 06:45 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ మంచు కుటుంబం, తెలుగుదేశం నాయకులకు మధ్య మాటల వార్ నడుస్తుంది. ఈ క్రమంలో మంచు మోహన్ బాబు పెద్ద కోడలు విష్ణూ భార్య మంచు విరానిక తన మద్దతును వైసీపీకి ప్రకటించింది. తన బంధువైన వైఎస్ జగన్‌కు మేలు చేసేందుకే మోహన్ బాబు.. ఎ�

    నాపై ఉన్న కేసు ఒక్కటే.. పోరాటం కేసిఆర్‌తోనే!

    March 25, 2019 / 01:28 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. తిరుపతి రోడ్ షోలో మాట్లాడిన చంద్రబాబు జగన్ కేసులే టార్గెట్‌గా �

    ముఖ్యమంత్రిని చేస్తే : రుణాలన్నీ మాఫీ చేస్తా

    March 24, 2019 / 09:44 AM IST

    విజయవాడ: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వరాల జల్లు కురిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే బ్యాంకుల్లో ఎలాంటి రుణాలున్నా మాఫీ చేస్తామని

    చంద్రబాబు పాలనలో తాగు, సాగునీరు లేదు : జగన్  

    March 24, 2019 / 08:32 AM IST

    చంద్రబాబు పాలనలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని జగన్ విమర్శించారు.

    తుపానులు, ఆర్థిక కష్టాల కంటే జగనే పెద్ద సమస్య : చంద్రబాబు

    March 24, 2019 / 08:10 AM IST

    ఏపీకి అతి పెద్ద సమస్య జగనే అని సీఎం చంద్రబాబు అన్నారు.

    దొంగ వ్యాపారాల వల్లనే జగన్ ఆస్తులు పెరిగాయి : జూపూడి

    March 24, 2019 / 07:35 AM IST

    దొంగ వ్యాపారాల వల్లనే జగన్ ఆస్తులు పెరిగాయని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ విమర్శించారు.

10TV Telugu News